Visakhapatnam Young Woman Misbehave With Police: ఆమె నడిరోడ్డుపై బీరు తాగుతూ.. గంజాయి సిగరేట్ తాగుతోంది. ఇదేంటని ప్రశ్నించిన ఏఎస్ఐపై బూతు పురాణం అందుకుంది. నోటికి వచ్చినట్లు తిడుతూ.. బీర్ బాటిల్లో దాడి చేసింది. కాలితో తన్నేందుకు యత్నించింది. ఈ ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది.
Vaishali Kidnap Case: ఆదిభట్ల పోలీసులు ఇబ్రహీంపట్నం కోర్టులో సమర్పించిన నవీన్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో అనేక కీలక అంశాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే
Son Kills Father in Karnataka: కర్ణాటకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తండ్రిని హత్య చేసి.. 32 ముక్కలుగా నరికాడు. ఎవరికి తెలియకుండా శరీర భాగాలను ఓ బావిలో పడేశాడు. చివరకు పోలీసులు నిందితుడు పట్టుకుని జైలుకు తరలించారు. వివరాలు ఇలా..
Husband forced wife to sleep with his friends: వృత్తిరీత్యా బాగా చదువుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినప్పటికీ.. మానసికంగా అత్యంత క్రూరుడు అనిపించుకున్నాడు. తన పైశాచిక ఆనందంతో భార్యను చిత్రహింసలకు గురిచేశాడు. వీడి దుర్మార్గాల గురించి ఇప్పుడు చెప్పుకున్నదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే.
Accident In Puthalapattu: చిత్తూరు జిల్లాలో ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యంతో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పూతలపట్టు మండలంలో ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. 16 మంది గాయపడ్డారు. వివరాలు ఇలా..
Cyberabad Police Busts Human Trafficking Gang: హైదరాబాద్ నగరంలో భారీ వ్యభిచార ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 17 మంది నిందితులను అరెస్ట్ చేసి.. 1419 మంది బాధిత అమ్మాయిలను రక్షించారు. ఈ కేసుకు సంబంధించి సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వివరాలు వెల్లడించారు.
Young man murdered BDS Student in Guntur. ప్రేమను నిరాకరించిందని యువతి గొంతుకోసి చంపాడు ఓ ప్రేమోన్మాది. ఈ ఘటన గుంటూరు జిల్లా తక్కెళ్లపాడు గ్రామంలో చోటు చేసుకుంది.
Man Chops His Ex Lover's breasts: ఢిల్లీకి చెందిన శ్రద్ధా వాకర్లాగే బీహార్కు చెందిన నీలం దేవి కూడా దారుణ హత్యకీ గురైంది, ఒకప్పుడు సన్నిహితంగా మెలిగిన వ్యక్తిని దూరం పెట్టడంతో అతను ఇలా చేశాడని అంటున్నారు.
Sensational Murder Than Shraddha Walker: శ్రద్దా వాకర్ హత్య కేసు ఒక పక్క వణుకు పుట్టిస్తోండగా అంతకు మించిన సంచలనమైన కేసులు తెర మీదకు వస్తున్నాయి, అది కూడా ఇప్పుడు ఏపీలో ఒక కేసు టెన్షన్ పెడుతోంది.
Fraudster Woman Cheating Men arrested: ప్రేమ పేరుతో ముగ్గులోకి దించి ఆ తరువాత నలుగురిని మోసం చేసి వారివద్ద నుంచి డబ్బు, నగలు దోచుకుని ఇప్పుడు ఐదో వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి సిద్దమైన ఒక కిలాడీ లేడీ అరెస్ట్ అయింది. ఆ వివరాలు
HPU Student Molestation Case : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దారుణం జరిగింది. విద్యాబుద్దులు నేర్పాల్సిన ప్రొఫెసర్ పాడుపనికి పాల్పడ్డాడు. థాయిలాండ్కు చెందిన విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారాయత్నం చేశారు. తృటిలో తప్పించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయిన బాధితురాలు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ప్రొఫెసర్ పై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో హెచ్సీయూలో ఉద్రిక్తతలు తలెత్తాయి.
Prestige Murder in Chandragiri : ఏపీలో మరో పరువు హత్య సంచలనంగా మారింది, తిరుపతి జిల్లా చంద్రగిరిలో మోహనకృష్ణ అనే యువతిని కుటుంబ సభ్యులే చంపినట్టు తేలింది. ఆ వివరాల్లోకి వెళితే
Shraddha Walker Murder Update: శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావల్లాను పోలీసులు 14 రోజుల పాటు విచారించినా అసలు విషయాలు మాత్రం రాబట్ట లేదని అంటున్నారు. ఆ వివరాలు
Hema Chaudhary Murder Case: గ్రేటర్ నోయిడా పరిధిలోని ఒక గ్రామానికి చెందిన పాయల్ భాటి తన ప్రేమికుడితో కలిసి తనలాగే కనిపించే హేమా చౌదరి అనే యువతిని ఇంటికి పిలిపించి దారుణంగా చంపేసింది. ఆ వివరాల్లోకి వెళితే
Woman Kills an other Woman to fake her own suicide: గ్రేటర్ నొయిడాకు చెందిన పాయల్ భాటి తల్లిదండ్రులు ఇద్దరూ మే నెలలో సూసైడ్ చేసుకున్నారు. తన తల్లిదండ్రుల సూసైడ్కి తమ సమీప బంధువైన సునీల్, అతడి భార్య స్వాతి, ఆమె ఇద్దరు సోదరులే కారణం అని భావించిన పాయల్ బాటి వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంది. అందుకోసం తన ప్రియుడు అజయ్ థాకూర్తో (27) కలిసి సినిమాటిక్ స్టైల్లో రివేంజ్ డ్రామాకు స్కెచ్ వేసింది.
Shraddha Murder Case Update: దేశ రాజధాని ఢిల్లీతో సహా యావత్ దేశాన్ని షాక్ కు గురి చేసిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ నుంచి పోలీసులు కీలక వివరాలు రాబట్టారు. ఆ వివరాలు
Drishyam Movie Scenes Repeated: భార్య తన ప్రియుడితో కలిసి బతికేందుకు తన భర్తను చంపించడమే కాక ఇంట్లోనే పాతిపెట్టిన ఘటన కలకలం రేపుతోంది. దృశ్యం సినిమాలో చూపినట్టుగానే ఇలా నట్టింట్లో మనిషిని పాతి పెట్టిన అంశం హాట్ టాపిక్ అయింది.
Nagole Gold Theft Case: నిందితులు బైక్పై వచ్చి పరారైనట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పక్కా పథకం ప్రకారం చోరికి వచ్చి కాల్పులు జరిపినట్లు అక్కడ ఆనవాళ్లు కనిపిస్తున్నాయని పోలీసులు తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.