Gang Rape: నిజామాబాద్లో దారుణం చోటు చేసుకుంది. నలుగురు యువకులు ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. యువతికి మద్యం తాగించి... మరీ ఈ దారుణానికి ఒడిగట్టారు.
Telangana DGP sensational comments : నిందితుడి మృతిపై ఎలాంటి అనుమానాలకూ తావు లేదని స్పష్టం చేశారు. సోషల్మీడియాలో రాజు మృతిపై ఆరోపణలు రావడం, అలాగే పోలీసులు కావాలనే రాజును ఎన్ కౌంటర్ చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని నిందితుడు కుటుం సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంపై డీజీపీ స్పందించారు.
Saidabad girl's rape and murder case accused Raju's suicide case: హైదరాబాద్: సైదాబాద్లో ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం చేసిన కేసులో నిందితుడిగా ఉన్న రాజు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నప్పటికీ.. రాజుది ఆత్మహత్య కాదు, అతడి మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ పౌరహక్కుల సంఘం నేతలు హైకోర్టుకు (TS High court) ఫిర్యాదు చేశారు.
Road Accident: బెంగుళూరు-కడప రహదారిపై చింతామణి సమీపంలోని నందిగానిపల్లె గ్రామం వద్ద జరిగిన ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలివే..
Man wanted to sleep with the wife of his friend found dead: మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిన నాయక్ ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదని అతడి కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడికి కోట్ల విలువ చేసే ఆస్తులు ఉండటంతో ప్రాపర్టీ విషయంలోనే పడని వారే మర్డర్ (Murder) చేసి, శవం కూడా కనిపించకుండా చేసి ఉంటారని పోలీసులు భావించారు.
Kerala: మహిళలనే కాదు మూగజీవాలను కూడా వదలట్లేదు కొందరు కామాంధులు. కట్టేసిన ఆవులపై లైంగిక దాడికి పాల్పడుతూ...కామవాంఛ తీర్చుకుంటున్నారు . తమ ఆవులపై అత్యాచారం చేస్తున్నారంటూ.. 20 మంది పశుపోషకులు కేరళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Mysuru gang rape case accused arrested: మైసూరు: మైసూరు గ్యాంగ్ రేప్ కేసులో అరెస్ట్ అయిన ఐదుగురు నిందితులు తమిళనాడులోని తిరుప్పూరు జిల్లాకు చెందిన కూలీలే అని కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ తెలిపారు.
Whatsapp frauds, whatsapp video calls: వాట్సాప్ యాప్లో మోసాలకు అంతే లేకుండా పోతోంది. నేరుగా లింక్స్ పంపించి ఆర్థిక మోసాలకు పాల్పడే బ్యాచ్లు కొన్ని అయితే, పరోక్షంగా రంగంలోకి దిగి పరిచయం పెంచుకుని, ఆ తర్వాత మోసాలకు తెరతీసే బ్యాచులు ఇంకొన్ని. అలా అపరిచితులుగా పరిచయమై, మోసపూరితమైన మాటలతో నమ్మించి, ఆ తర్వాత మోసాలకు పాల్పడుతున్న ఘటనల్లో తాజాగా మరో కోణం వెలుగుచూసింది.
SI Srinivas Reddy in sexual harassment case: మహబూబాబాద్ జిల్లా మరిపెడ ఎస్సై శ్రీనివాస్ రెడ్డికి జిల్లా కోర్టు 14 రోజుల జుడిషియల్ రిమాండ్ విధించింది. ఇదే మరిపెడ పోలీసు స్టేషన్లో ప్రొబేషనరి ఎస్సైగా ఉన్న దళిత మహిళపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడనే కేసులో పోలీసులు ఆయన్ని మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరుచగా కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది.
Gunfire In Pulivendula, Kadapa: ఆస్తి వివాదం కాల్పులకు దారితీసింది. ఏకంగా ఓ వ్యక్తి ప్రాణాలు బలిగొంది. ఏపీలోని కడప జిల్లాలో ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. వ్యక్తిగత కక్షతో తుపాకీతో కాల్పులు జరిపి ఓ వ్యక్తిని హత్య చేశాడు.
Mumbai Building Collapse: మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఓ మురికివాడలో మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 11 మంది మృతిచెందారు.
Pakistan Train Collision: దాయాది దేశం పాకిస్తాన్లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఒకే పట్టాలపై వెళ్తూ రెండు ఎక్స్ప్రెస్ రైళ్లు ఢీకొనడంతో పెను విషాదం జరిగింది. ప్రాణ నష్టం మరింతగా పెరిగే అవకాశం ఉంది.
Case filed on TRS MLA Bethi Subhash Reddy: హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే బేటి సుభాష్ రెడ్డిపై హైదరాబాద్లోని జవహార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ భూ వివాదంలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, కాప్రా తహశీల్దార్ గౌతం రెడ్డి తలదూర్చి తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని మేకల శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు.
Killer Munna Gang Case: 2008లో కలకలం రేపిన హత్యల కేసులో నిందితులలో 12 మందికి ఉరిశిక్ష, మరో ఏడుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ 8వ అదనపు సెషన్ కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. 13 ఏళ్ల తరువాత నిందితులకు శిక్షఖరారు చేశారు.
Lady constable's Honey trap: హైదరాబాద్: ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో మహిళా కానిస్టేబుల్గా డ్యూటీ చేస్తూ ప్రేమ పేరుతో పెళ్లి కానీ మగవారిని హనీ ట్రాప్ చేసి వరుస పెళ్లిళ్లు చేసుకోవడమే కాకుండా వారిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దోచుకుంటోందని పేర్కొంటూ సంధ్యా రాణి అనే యువతిపై షాబాద్ మండలం, హైతబాద్కు చెందిన చరణ్ తేజ అనే యువకుడు శంషాబాద్ డీసీపీ, షాబాద్ పోలీస్ స్టేషన్, సోషల్ మీడియా నంబర్లకు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేశాడు.
UP Cops opened fire at BJP leader: బీజేపి నేత ప్రయాణిస్తున్న కారుపై పోలీసులు కాల్పులకు పాల్పడిన ఘటన ఇది. ఉత్తర్ ప్రదేశ్లోని షామ్లి జిల్లా ఐలంలో ఢిల్లీ-సహ్రన్పూర్ రోడ్డుపై బుధవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. సీసీటీవీ ఫుటేజ్ (CCTV video) ప్రకారం చూస్తే.. రోడ్డుపై వెళ్తున్న కారు ఓ చోట పక్కకు ఆగగా.. కారు ఆగడంతోనే అది గమనించిన పలువురు స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (SOG cops) పోలీసులు ఆ కారును సమీపించి చుట్టుముట్టారు.
Nellore Road Accident: ఆగి ఉన్న లారీని టెంపో వాహనం వేగంగా ఢీకొట్టడంతో దామరమడుగు జాతీయ రహదారిపై విషాదం చోటుచేసుకుంది. దైవదర్శనానికి వెళ్లొస్తుండగా ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.