ఓ మహిళా యోగా టీచర్ తన సహోద్యోగితో అమానుషంగా ప్రవర్తించింది. మత్తు మందు ఇచ్చి...తోటి యోగా గురువు ప్రైవేటు భాగాలను కోసేసింది. అనంతరం కనిపించకుండా పోయింది. ఈ ఘటన జైపూర్ లో చోటుచేసుకుంది.
Husband Kills Wife: శివశంకర్ భార్య పట్నం గ్రామంలోని మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయంలో చాలాసార్లు భార్యను (Wife) హెచ్చరించారు శివశకంర్. అయినా ఆమె లెక్క చేయలేదు.
Student Hanged Herself: బంగాల్ లోని బలూర్ఘాట్లో ఓ విషాదకర ఘటన జరిగింది. తన సెల్ ఫోన్ ను తల్లి తీసుకొని మందలించిందనే కారణంగ ఓ బాలిక ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
son kills his father : తండ్రి ఒంటిపై నూనె (Oil) పోశాడు.. తర్వాత నిప్పు పెట్టి తగలబెట్టాడు. కాలిన గాయాలతో తండ్రి కేకలు వేయడంతో స్థానికులు ఆసుపత్రికి (Hospital) తీసుకెళ్లారు. కానీ బాధితుడు చికిత్స పొందుతూ మృతి (Died) చెందాడు.
ఎంటెక్లో సీటు రాలేదని ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దిగువ మానేరు కాకతీయ కాల్వలో దూకి తనువు చాలించాడు. ఈ విషాద ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది.
Man Arrested For Raping 72-year-old Woman In Agra: ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో అత్యాచార ఘటన వెలుగుచూసింది. 72 ఏళ్ల వృద్ధురాలిపై (Agra Rape Victim) ఓ కామాంధుడు అత్యాచారం జరిపాడు. పని ఇప్పిస్తానని ఆ వృద్ధురాలికి ఆశ చూపి అత్యాచారం చేసినట్లు విచారణలో తేలింది. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Fire Accident: పరుపుల పరిశ్రమలో మంటలు చెలరేగడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ సంఘటన హైదరాబాద్ శివారు మైలార్ దేవ్ పల్లి వినాయక నగర్ బస్తీలో చోటు చేసుకుంది.
Thieves steal Rs 25 lakh in Warangal : కారులో ఉన్న25లక్షల రూపాయల నగదును దొంగలు అపహరించుకొని వెళ్లారు. ప్రకాశ్రెడ్డిపేటకు చెందిన కొండబత్తుల తిరుపతి తన ఇద్దరు కుమారులతో కలిసి హంటర్రోడ్డులోని ఒక బ్యాంకుకు వెళ్లాడు. తన చిన్నకుమారుడు కృష్ణవంశీ తన ఖాతా నుంచి 5లక్షలు రూపాయలు డ్రా చేసి తండ్రికి ఇచ్చి వెళ్లి పోయాడు.
robbers killed government teacher in Anantapur district kadiri: మంగళవారం ఉదయం శివశంకర్రెడ్డి (Sivashankar Reddy) వాకింగ్ కు వెళ్లారు. అదును చూసి ఆ సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు ఉషారాణిపై దాడి చేసి చంపేశారు. తర్వాత ఆమె మెడలోని బంగారాన్ని (Gold) లాక్కెళ్లారు. అంతకుముందు ఉషారాణి ఇంటి పక్కన కూడా ఈ దొంగలు దొంగతనం చేశారు.
Patan Girl Tonsured: ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయిందన్న నెపంతో ఓ 16 ఏళ్ల బాలికను చిత్రహింసలకు గురిచేశారు. బాలికకు గుండుకొట్టించి.. ముఖానికి నలుపు రంగు పూసి ఊరేగించారు. గుజరాజ్ లోని పటాన్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో 35 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటివరకు 22 మందిని అరెస్టు చేశారు.
Crime News: తన ప్రేమకు అడ్డు వస్తున్నాడని కన్న తండ్రిని హత్య చేసింది ఓ కూతురు. ప్రియుడితో కలసి ఈ దారుణానికి ఒడిగట్టింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా కాప్రాలో చోటుచేసుకుంది.
Newly married woman died : అంతవరకు సరదాసరదాగా మాట్లాడుకుంటూ బైక్ నడుపుతూ ఉన్నాడు.. ఆ అబ్బాయి. ఇక వెనుక కూర్చొన్న అతని భార్య ఆ ఊసులన్నీ వింటూ కొత్త జీవితంపై ఎన్నో ఆశలతో ఊహల్లో విహరిస్తూ ఉంది. ఇంతలోనే మృత్యువు ముంచుకొచ్చింది. ఆ నవ వధువు ప్రాణాలను అర్ధంతరంగా తీసుకెళ్లింది.
రెండు వారాల్లో పెళ్లి కావాల్సిన యువతిపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. మద్యం తాగించి మరీ ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లాలో జరిగింది.
హైదరాబాద్ లోని పంజాగుట్టలో జరిగిన బాలిక హత్య కేసులో చిన్నారి తల్లితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ సంబంధానికి (Illegal affair) అడ్డుగా ఉందనే కారణంతోనే తల్లే కూతురును హత్య చేసిందని పోలీసులు స్పష్టం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.