Never Spoke In Parliament: తమ సమస్యలను పరిష్కరిస్తారనే ఆశతో ప్రజలు తమ ఓట్ల ద్వార ప్రజాప్రతినిధులను ఎన్నుకున్నారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులు మాత్రం అధికారంలో కొనసాగుతూ ప్రజలను పట్టించుకోరు. వారు ఎంతలా అంటే చట్టసభలో తమ వాణి కూడా వినిపించనంతగా. తాజాగా ముగుస్తున్న లోక్సభలో కొందరు నోరు కూడా విప్పలేని పరిస్థితి ఉంది. ఇక వారు గెలిచి ఏం ప్రయోజనమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
Lok Sabha Passes Women's Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్ సభలో ఆమోదం లభించింది. లోక్ సభలో నారి శక్తి వందన్ అధినియం పేరిట మహిళా రిజర్వేషన్ బిల్లుపై జరిగిన ఓటింగ్లో బిల్లుకు అనుకూలంగా భారీ మెజార్టీ లభించింది.
Afzal Ansari: బీఎస్పీ ఎంపీ అఫ్జల్ అన్సారీ పై అనర్హత వేటు పడింది. కిడ్నాప్, హత్య కేసుల్లో ప్రజాప్రతినిధుల కోర్టు 4 ఏళ్లు జైలు శిక్ష విధించింది. దీంతో ఆయన సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు లోక్ సభ సచివాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
అదానీ వ్యవహారం పార్లమెంట్కు కుదిపేస్తుంది. మంగళవారం సభ ప్రారంభమైన 20 సెకెండ్స్కే లోక్సభ వాయిదా పడింది. ప్యానెల్ స్పీకర్ మిథున్ రెడ్డిపై ప్రతిపక్షాల సభ్యులు పేపర్లు విసిరేశారు. వివరాలు ఇలా..
Parliament Budget Session 2023: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అనర్హత వేటు ప్రకంపనలు పార్లమెంట్ ను తాకనున్నాయి. ఉభయ సభలు ఇవాళ స్తంభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
India-China Border Clash: ఇండియా, చైనా సరిహద్దుల్లో సైనికుల మధ్య జరిగిన ఘర్షణపై రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ.. భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో ఇరు దేశాలకు చెందిన పలువురు సైనికులకు స్వల్ప గాయాలయ్యాయని అన్నారు. మన దేశ సైనికులు క్షేమంగా ఉన్నారని సభకు తెలిపారు.
Vijayasai Reddy takes oath: రాజ్యసభకు ఎంపికైన వైఎస్సార్సీపీ నేత విజయసాయి రెడ్డి, బీజేపీ తరపున రాజ్యసభకు ఎంపికైన విజయేంద్ర ప్రసాద్ నేడు రాజ్యసభలో ప్రమాణస్వీకారం పూర్తి చేశారు.
Congress MP Jyotimani: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఈడీ విచారణ రాజకీయ దుమారం రేపుతోంది. దేశవ్యాప్తంగా దీనిని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపడుతున్నారు.
Aadhaar-voter card link: పార్లమెంట్లో నేడు మరో కీలక బిల్లును ప్రవేశపెట్టనుంది కేంద్రం. ఆధార్తో ఓటర్ కార్డు అనుసంధానం చేసేందుకు వీలు కల్పించే ఓ బిల్లును నేడు లోక్ సభ ముందుకు తీసుకురానుంది.
Mi-17 chopper crash: తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంపై పార్లమెంట్లో ప్రకటన చేశారు రక్షణ మంత్రి రాజ్నాథ్. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతున్నట్లు చెప్పారు.
Nagaland firing: సామాన్య పౌరులపై ఆర్మీ కాల్పుల ఘటనపై కేంద్ర ప్రభుత్వం విచారం వ్యక్తం చేస్తున్నట్లు హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. ఈ విషయంపై ఆయన లోక్ సభలో వివరణ ఇచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.