Telangana Medico Died in Philippines: ఫిలిప్పిన్స్ నుంచి మణికాంత్ రెడ్డి తల్లిదండ్రులకు అందిన సమాచారం ప్రకారం అతడి మృతికి వారు రెండు రకాల వెర్షన్స్ చెబుతున్నారు. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి హాస్టల్ బిల్డింగ్ మెట్లు జారి డ్రైనేజ్ కాలువలో పడి చనిపోయాడని ఒక వెర్షన్ తెలుస్తుంటే బైక్పై నుంచి ప్రమాదవశాత్తుగా డ్రైనేజ్ కాలువలో పడి దుర్మరణం పాలయ్యాడని మరో వెర్షన్ చెప్పినట్టుగా తెలుస్తోంది.
Philippines Storm: ఫిలిప్పీన్స్ లో కురుస్తున్న కుండపోత వర్షాలకు కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 42 మంది మృత్యువాతపడ్డారు. మరో 16 మంది గల్లంతయ్యారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
Philippines: ఫిలిప్పీన్స్లో హైదరాబాద్ అమ్మాయి ఇబ్బందులు పడుతోంది. మెడిసిన్ చదువుతున్న నవ్య గత మూడేళ్లుగా అక్కడే ఉంటోంది. కోవిడ్ మహమ్మారి నేపధ్యంలో ఇండియాకు వచ్చి ఆ అమ్మాయి..తిరిగి వెళ్లిన సందర్భంలో మనీలాలో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెను హోల్డ్ చేశారు.
Earthquake: ఆ రెండు దేశాల్లో ఒక్కసారిగా భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత భారీగానే నమోదైంది. పెద్దఎత్తున ఆస్థినష్టం జరిగినట్టు తెలుస్తోంది. భయంతో ప్రజలు రోడ్లపై పరుగులు తీశారు.
పాములు కనపడటం చాలా సర్వసాధారణం.. కానీ పైన ఉండే కేబుల్ వైర్లపై పాము కనపడితే.. అది కాస్త కింద పడితే.. నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్న వీడియో మీరే ఓ లుక్కేయండి.
గబ్బిలాలు.. ఇంట్లోకి వస్తే అరిష్టమని మన పెద్దవాళ్లు చెప్తుంటారు.. కానీ మనిషి సైజులో గబ్బిలం తారసపడితే ఏం చేస్తారు..?? అవునండి.. దాదాపు మన సైజులో ఉండే గబ్బిలాలు కూడా ఉన్నాయి.. అదెక్కడో చూద్దాం పదండి మరీ!
Philippines Crash: ఫిలిప్పీన్స్లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. మిలిటరీ విమానం కూలిన ఘటనలో పెద్దఎత్తున మరణాలు సంభవించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే 17 మంది మృతదేహాల్ని వెలికితీశారు.
Weird Law : వివాహం తరువాత విడాకులు అనే కల్చర్ అనేక దేశాల్లో సాధారణం అయింది. కానీ ఫిలిప్పిన్స్లో (Philippines) మాత్రం విడాకులు తీసుకోవడం సాధ్యం కాదు. ఇక్కడ ఉన్న విచిత్రమైన చట్టం (Weird Law) అక్కడి దంపతులను విడాకులు తీసుకోకుండా నిరోధిస్తోంది. అక్కడి చట్టం ఎట్టిపరిస్థితిలో డైవోర్స్ (Divorce) తీసుకోవడాన్ని అనుమతించదు.
ఫిలిప్పీన్స్లో బుధవారం తెల్లవారుజామున భారీ భూకంపం (earthquake) సంభవించింది. మిండనావో ప్రాంతంలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3 గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ పేర్కొంది.
భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 10మంది ఆసియన్ నేతలకు ఆహ్వానం పలికారు ప్రధాని నరేంద్ర మోదీ. దక్షిణాసియాకి చెందిన పది దేశాల అధినేతలను ఆయన ఆహ్వానించారు. వారి గురించి మనం కూడా తెలుసుకుందామా.
దక్షిణ ఫిలిప్పీన్స్లోని దావో ప్రాంతంలో గల ఒక షాపింగ్ మాల్లో అనుకోకుండా అగ్నిప్రమాదం సంభవించడం వల్ల దాదాపు 37 మంది సజీవ దహనమైనట్లు తెలుస్తోందని ఆ నగర మేయర్ ప్రకటనను జారీ చేశారు.
'టెంబిన్' తుఫాను ధాటికి ఫిలిప్పీన్స్ దక్షిణ ప్రాంతం అతలాకుతం అయింది. ఒక్కసారిగా తుఫాను కారణంగా మెరుపు వరదలు సంభవించి,పెద్ద ఎత్తున మట్టి కొట్టుకురావడంతో ఆ ప్రళయంలో 182 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఫిలిప్పీన్స్ కు బయలుదేరి వెళ్లారు. ఆయన మూడు రోజులపాటు ఫిలిప్పీన్స్ లో పర్యటించనున్నారు. ఈమేరకు పీఎంవో కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ఇండియన్-ఏసియన్’ సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఫిలిప్పైన్స్ వెళ్లనున్నారు. మూడు రోజుల ఈ అధికారిక పర్యటనలో మోదీ 'ఇండియన్-ఏసియన్' సదస్సు, తూర్పు ఆసియా సదస్సు, ఏసియన్ బిజినెస్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ సదస్సుల్లో పాల్గొంటారు. వీటితో పాటు ‘ఏసియన్’ 50వ వార్షికోత్సవాలకు హాజరవుతారు. అక్కడ వివిధ దేశఅధ్యక్షులతో భేటీ అవుతారు.
అనగనగా ఒకదేశం. ఆ దేశంలో వేల దీవులు. జనాభా 10 కోట్లు. ఆ దేశం జనాభాకు నాలుగింతలు ఎక్కువగా మెసేజ్ లు పంపిస్తుంది. అంటే సగటుకు ఒకొక్కరు నాలుగు మెసేజ్ లు చేస్తారన్నమాట. ఈ లెక్క ఏ ఏడాదిదో, నెలదో కాదు.. రోజుకీ. ఇంతకీ ఆ దేశమేదో చెప్పలేదు కదూ..! ఫిలిప్పీన్స్... ఇదొక్కటే కాదు ఇలాంటి విషయాలు ఫిలిప్పీన్స్ లో ఎన్నో దాగి ఉన్నాయి. అవేంటో చూసేద్దాం పదండీ.
* ఫిలిప్పీన్స్ లో 7,641 దీవులు ఉన్నాయి. ఇన్ని ద్వీపాల సమూహాన్ని కలిగిఉన్న ఫిలిప్పీన్స్ ను అర్చిపిలాగో అని కూడా పిలుస్తారు. ఇందులో జనావాసానికి అనువైనవి రెండువేలే.. మిగితా దీవులకు అసలు పేర్లే లేవు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.