Work From Home Jobs: కరోనా మహమ్మారి నేపధ్యంలో ప్రపంచమంతా వర్క్ ఫ్రం హోం ప్రారంభమైంది. కరోనా అనంతరం వర్క్ ఫ్రం హోం నుంచి బయటపడి ఆఫీసులకు వెళ్లడం మొదలైంది. అయితే ఇప్పటికే కొన్ని కంపెనీలు లేదా కొందరు ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేస్తూనే ఉన్నారు.
Dell Remote System: ఇంటి నుంచి పని విధానంతో ఇన్నాళ్లు హాయిగా విధులు నిర్వహించుకున్న ఉద్యోగులకు కంపెనీలు షాక్లు ఇస్తున్నాయి. ఇక చాలు కార్యాలయానికి వచ్చేయండి పిలుపునిస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా డెల్ కంపెనీ కూడా అదే నిర్ణయ తీసుకుంది. అయితే మూడు రోజుల విధానం అమలుచేస్తూ నిర్ణయం తీసుకోవడం విశేషం.
Wipro: టిసిఎస్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ కంపల్సరీ చెయ్యగా ఇప్పుడు ఇదే రూట్ ని ఫాలో అవుతోంది విప్రో. వర్క్ఫ్రమ్ హోమ్ పద్ధతికి స్వస్తి పలుకుతూ.. ఇక మీదట తమ ఉద్యోగులంతా వారంలో మూడు రోజులు తప్పనిసరిగా ఆఫీస్కు వచ్చి పనిచేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Trains Cancelled: దేశవ్యాప్తంగా మరోసారి రైళ్లు రద్దయ్యాయి. ఈ నెలలో ఏకంగా 300 రైళ్లు రద్దు కానున్నాయని ఇండియన్ రైల్వేస్ ప్రకటించింది. ఏయే రూట్లలో, ఎందుకు రద్దు చేస్తున్నట్లో వివరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Manager Caught Watching Lust Stories 2 : వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్కి సంబంధించి కోవిడ్-19 నుంచి ఇప్పటి వరకు ఎన్నో వీడియోలు, ఫోటోలు, మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే, అవన్నీ ఒక ఎత్తు.. తాజాగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం మరొక ఎత్తు అంటున్నారు సోషల్ మీడియాలో ఈ న్యూస్ చూసిన నెటిజెన్స్.
Hyderabad Rentals: కరోనా మహమ్మారి తగ్గుముఖంతో పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయి. వర్క్ ఫ్రం హోమ్ నుంచి వర్క్ ఫ్రం ఆఫీస్కు మారుతోంది. ఈ ప్రభావం ఇప్పుడు ఇళ్ల అద్దెలపై పడుతోంది.
Carona కరోనా ప్రపంచానికి కొత్త కష్టాలు తెచ్చింది. జీవన శైలిలో మార్పులు తీసుకొచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి మానవాళిని ముప్పు తిప్పులు పెట్టిన కరోనా... ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. ఎన్నో వ్యాపారుల వీధిన పడ్డాయి. ఎంతో మంది దివాళా తీశారు. అయితే కరోనా కొందరిని ముప్పు తిప్పలు పెడితే మరికొంత మందికి అవకాశాలు సృష్టించింది.అయితే మొత్తానికి మిగత సంస్థల ఉద్యోగుల కంటే ఐటీ రంగం ఉద్యోగులు మాత్రం కరోనా టైంను బాగా ఎంజాయ్ చేశారు. వర్క్ ఫ్రం హోంను తెగ ఎంజాయ్ చేశారు. ఇంటి పట్టునే ఉంటూ పనులు చక్కబెట్టుకుంటూ పని చేసుకుంటూ తెగ సంపాదించేశారు.
Delhi New Rules: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మినహాయింపు పొందిన కొన్ని ఆఫీసులు తప్ప.. మిగిలిన అన్ని ప్రైవేటు ఆఫీసులు వర్క్ ఫ్రం హోం అమలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది.
Central Govt: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గర్భిణీలు, దివ్యాంగులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.. కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
Health Tips For Women: ఇంటి నుంచి పని చేస్తూ.. ఆరోగ్యంపై శ్రద్ద చూపలేకపోతున్నారా? ఫిట్గా ఉండేందుకు ఎలాంటి డైట్ ఫాలో కావాలి? ఎలాంటి ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు? అనే విషయాలపై న్యూట్రీషన్స్ చెబుతున్న ఆరోగ్య సూత్రాలు మీ కోసం.
Apple Bonus: అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం యాపిల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది ఉద్యోగులను ఆఫీస్ నుంచి పని చేయించుకోవాలన్న నిర్ణయంపై వెనక్కి తగ్గింది. ఒమిక్రాన్ వేరియంట్ భయాలే ఇందుకు కారణంగా తెలిపింది.
2022 జనవరి 10 నుంచి వర్క్ఫ్రమ్ హోం పాలసీకి ముగింపు పలకాలని గూగుల్ నిర్ణయించింది. అయితే 'ఒమిక్రాన్' వేరియెంట్ వ్యాప్తి నేపథ్యంలో జనవరి 10 నాటికి నెలకొనే పరిస్థితులను సమీక్షించాకే నిర్ణయం తీసుకుంటామని గూగుల్ ఎగ్జిక్యూటివ్స్, ఉద్యోగులతో చెప్పినట్టు సమాచారం తెలుస్తోంది.
Work from Home Town: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టింది. కరోనా మహమ్మారి నేపధ్యంలో ప్రాచుర్యంలో వచ్చిన వర్క్ ఫ్రం హోం టౌన్ కాన్సెప్ట్ ప్రారంభించింది.
New Covid Guidelines for Govt Employees: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ప్రభుత్వ కార్యాలయాలు పూర్తి స్థాయి సిబ్బందితో పని చేసేలా ఆదేశాలు జారీ చేసింది.
ప్రముఖ ఐటీ సంస్థ విప్రో.. ఉద్యోగులను రేపటి నుంచి కార్యాలయాలకు తిరిగి రావాలని ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులు వారంలో రెండు రోజులు కార్యాలయం నుంచి పనిచేస్తారని పేర్కొంది. విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్ జీ ఈమేరకు ట్వీట్ చేశారు.
Work from home in Bengaluru: సెప్టెంబర్ నెల నుంచి సాఫ్ట్వేర్ కంపెనీలు తమ సిబ్బందిని వర్క్ ఫ్రమ్ హోమ్ ముగించుకుని ఆఫీసులకు రావాల్సిందిగా సూచించనున్నట్టు తెలుస్తున్న క్రమంలో ఐటి ఉద్యోగుల్లో రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Work From Home: కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో అన్లాక్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పుడు తిరిగి డెల్టా ప్లస్ వేరియంట్ రూపంలో వెంటాడుతున్న కరోనా థర్డ్వేవ్ ముప్పు నేపధ్యంలో వర్క్ ఫ్రం హోంపై శాశ్వత నిర్ణయం తీసుకునే పరిస్థితి కన్పిస్తోంది. వివిధ టెక్ కంపెనీలు ఆ దిశగా యోచిస్తున్నాయి.
Twin brothers dies of COVID-19: కరోనావైరస్ సెకండ్ వేవ్ ఎంతో మందికి అయినవాళ్లను దూరం చేస్తోంది. ఎన్నో ఇళ్లలో ఏదో ఓ రూపంలో అశాంతిని నింపుతోంది. తాజాగా ఓ కుటుంబంలో ఇద్దరు కవల సోదరులను కొన్ని గంటల వ్యవధిలోనే పొట్టనపెట్టుకుంది ఈ కరోనా. కలిసే పుట్టారు.. కలిసే పెరిగారు.. కలిసే చదువుకున్నారు.. చివరకు చావులోనూ ఈ లోకంలోంచి కలిసే వెళ్లిపోయారు.
AP Corona Second Wave: ఆంధ్రప్రదేశ్లో కరోనా సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య రెట్టింపవుతోంది. ఏపీ సెక్రేటేరియట్కు కరోనా సెగ తాకింది. ఏకంగా 60 మందికి పైగా ఉద్యోగులు కరోనా బారిన పడ్డట్ట సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.