భాగ్యనగరంలో జనవరి నుంచి మెట్రో పరుగులు

Last Updated : Aug 21, 2017, 11:57 AM IST
భాగ్యనగరంలో జనవరి నుంచి మెట్రో పరుగులు

ఎట్టకేలకు హైదరాబాద్ వాసులకు మెట్రో కల నెరవేరబోతుంది. ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న మెట్రో సర్వీసులు ప్రారంభానికి ముహర్తం కుదిరింది. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి మెట్రో సరీసులు ప్రారంభించాలని టి. సర్కార్ ప్రాధమిక నిర్ణయం తీసుకుంది. పెండింగ్ పనులు సవ్యంగా జరిగితే ఇది అమలుకు నోచుకుంటుందని సంబధిత అధికారులు పేర్కొన్నారు. సాధ్య సాధ్యలను సమీక్షించి అధికారిక ప్రకటన చేస్తామంటున్నారు. తొలి విడతగా రెండు కారిడార్లలో ప్రారంభోత్సవానికి అధికారులు యుద్ధప్రాతిపదకన ఏర్పాట్లు చేుస్తున్నారు. నాగోలు నుంచి బేగంపేట వరకు..అలాగే మియాపూర్‌ నుంచి అమీర్‌పేట వరకు గల మెట్రో పనులను యుద్ధప్రాదికన నడుస్తున్నాయి.

Trending News