Adivi Sesh: ఇందిరా దేవి పార్థివదేహానికి అడివి శేష్ నివాళి..!

Adivi Sesh: టాలీవుడ్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరా దేవి కన్నుమూశారు. ఈసందర్భంగా పలువురు సంతాపం తెలిపారు.

  • Zee Media Bureau
  • Sep 28, 2022, 07:00 PM IST

Adivi Sesh: సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరా దేవి పార్థివదేహానికి నివాళులర్పించారు. అనంతరం కృష్ణ కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలన్నారు. ఇందిరాదేవిని కడసారి చూసేందుకు కృష్ణ సన్నిహితులు, టాలీవుడ్ ప్రముఖులు భారీగా తరలివచ్చారు.

Video ThumbnailPlay icon

Trending News