Public Health Hazard: ప్రపంచమే మన అరచేతిలో పట్టేలా చేసింది మొబైల్ ఫోన్. ఇక మనిషికి వినోదం.. టైంపాస్ చేసేలా సోషల్ మీడియా దోహదం చేస్తుంది. మనిషి విలువైన సమయాన్ని సామాజిక మాధ్యమాలు మింగేస్తున్నాయి. మహమ్మారి కరోనా విజృంభణ అనంతరం వాటి వాడకం మరింత ప్రమాదకరంగా మారింది. ఇది గ్రహించిన ఓ నగరం సామాజిక మాధ్యమాలను నిషేధిత జాబితాలో చేర్చింది. సోషల్ మీడియా కూడా ఒక వ్యసనంగా ప్రకటించింది.
CP Stephen Ravindra Launches CDEW: సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని అల్వాల్, పేట్ బషీరాబాద్, జీడిమెట్ల పోలీస్ స్టేషన్లలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, నూతనంగా ఏర్పాటు చేసిన CDEW (సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ ) కౌన్సిలింగ్ కేంద్రాలను ఈరోజు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రారంభించారు.
Errabelli Dayakar Rao: నిత్యం అభివృద్ధి పనులతో బిజీబీజీగా ఉండే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నట్టుండి చిన్నపిల్లాడిలా మారిపోయి వారితో కలిసి సరదాగా ఆడుకున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం, దేవరుప్పుల మండలం సింగరాజుపల్లిలో సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Tomoto Fever: టమాట జ్వరంతో కేరళలో దాదాపుగా వందమందికిపైగా చిన్నారులు ఆసుపత్రి పాలయ్యారు. డెంగ్యూ, చికెన్ గూన్యా వ్యాధిన పడ్డ చిన్నారుల్లో ఈ ఫ్లూ లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.
Russia-Ukraine war: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుధ్దం కారణంగా ఎందరో అమాయకులు బలవుతున్నారు. ఏ పాపం తెలియని చిన్నారులు వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటి వరకు ఉక్రెయిన్లో 115 మంది చిన్నారులు యుద్ధం వల్ల మృతి చెందారు.
Dry Fruits: డ్రై ఫ్రూట్స్ అనేవి ఆరోగ్యానికి చాలా ముఖ్యం. కరోనా మహమ్మారి సమయంలో కీలకంగా మారిన రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు డ్రై ఫ్రూట్స్ అత్యవసరం. అయితే చిన్నారులకు ఎంతవరకూ అవసరం, ఎలా తిన్పించాలనేది తెలుసుకుందాం.
TSRTC: బాలల దినోత్సవం సందర్భంగా టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్లలోపు పిల్లలకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. ఈరోజు ఏ బస్సులో ప్రయాణించినా టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదని ప్రకటించింది.
Face Masks For Children: కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖలో విభాగమైన డీజీహెచ్ఎస్ అయిదేళ్ల వరకు చిన్నారులు మాస్కులు ధరించాల్సిన పనిలేదంటోంది. చిన్నారులకు సంబంధించిన పలు కీలక సూచనలు చేసింది.
పిల్లలు కూడా వివిధ యాప్స్ లేదా సైట్స్ కు ఆడిక్ట్ అవుతున్నారు. దీని వల్ల వారు ఇంటి నుంచి బయటికి వెళ్లి.. లేదా ఇంట్లోనే ఆటలు అడుకోవడం పూర్తిగా తగ్గించారు.
తల్లిదండ్రులతో వీరికి అంతగా చనువు ఉండదని, వీరు నేరుగా తమ పనులు చక్కబెట్టుకునేందుకు యత్నిస్తారని రీసెర్చ్ ద్వారా తెలిపారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే బాల నేరస్థుల్లో ఈ నెలలో పుట్టిన వారిపై అతి తక్కువగా నమోదవుతున్నాయని గుర్తించారు.
పాక్, దాని గూఢచారి సంస్థలు హఫీజ్ సయీద్ ను భారతదేశానికి వ్యతిరేకంగా ఉపయోగించుకుంటున్నాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో, పాకిస్తాన్ నగరాల్లో అతని సంస్థలకు ర్యాలీలను నిర్వహించుకోవడానికి అనుమతిస్తుంది.
బాల్యం తరువాత వచ్చే కౌమార దశలో పిల్లలు వ్యాయామం చేస్తే వృత్తిరీత్యా ఎటువంటి ఒత్తిళ్లకు లోనుకారట. అలాటివాళ్లకు మిడిల్ ఏజ్ లో గుండె జబ్బులు, ముసలితనంలో అల్జీమర్స్ రాకుండా ఉంటాయట.
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో అందరూ నిద్రకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారు. ఈ సమస్య పిల్లలలో ఎక్కువగా ఉంది అని అంటున్నారు వైద్యులు. టీవీ, స్మార్ట్ ఫోన్ వచ్చినప్పటి నుంచి పిల్లలు టైంకు నిద్రపోవడం లేదని వారి వాదన. ముఖ్యంగా ఏడేళ్లలోపు పిల్లలకు నిద్రలేకపోతే పెద్దయ్యాక అనేక రుగ్మతలకు గురవుతారని అంటున్నారు. ఏకాగ్రత తగ్గడం, భావోద్వేగాలను అదుపు చేయలేకపోవడం, ఒత్తిడికి లోనవడం వంటివి అందులో ప్రధానమైనవి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.