Corona Updates in India: దేశంలో కరోనా తగ్గుముఖం పడుతోందా..? కొత్త కేసుల కంటే రికవరీ రేటు పెరగడం వెనుక కారణాలేంటి..? 24 గంటల్లో ఎంత మంది వైరస్ నుంచి కోలుకున్నారు..? తాజాగా కరోనా బులిటెన్ను ఇప్పుడు చూద్దాం..
India Corona Cases: India reports 21566 new covid cases in last 24 hours. భారత దేశంలో గత కొన్నిరోజులుగా కరోనా కేసులు మళ్లీ చాపకింద నీరులా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లొ దేశంలో కరోనా కేసులు పెరిగాయి.
Corona Updates in India: దేశంలో కరోనా ఉధృతి పెరుగుతోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య రెట్టింపు అవుతోంది. భారత్లో ఫోర్త్ వేవ్ వస్తుందా భయాందోళనలు కల్గుతున్నాయి.
Corona Vaccination: భారత్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బూస్టర్ డోస్ పంపిణీ కొనసాగుతోంది. ఈక్రమంలో తాజాగా వ్యాక్సిన్ పంపిణీలో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది.
Corona virus continues to rise in the country. Recently 20 thousand 528 people have been affected by the virus.. another 49 people have lost their lives. 17 thousand 790 people have recovered from covid
CM Jagan: వరుసగా నాలుగో ఏడాది వైఎస్ఆర్ వాహన మిత్ర పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేసింది. విశాఖ జిల్లాలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి సొమ్ము జమ చేశారు సీఎం జగన్.
Booster Dose: భారత్లో వైరస్ వర్రీ కొనసాగుతోంది. నిత్యం 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈనేపథ్యంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
The spread of Corona in the country is under control. While 4.54 lakh people were tested on Tuesday, 16 thousand 159 people were found to be Covid positive
Corona Updates in Telangana: దేశవ్యాప్తంగా కరోనా కలవరం కొనసాగుతోంది. రోజువారి కేసులు క్రమేపి పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో కేసులు రెట్టింపు అవుతున్నాయి.
PM Modi: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన బహిరంగసభలో ప్రధాని మోదీ తనదైన శైలిలో ప్రసంగం చేశారు. ఎక్కడ రాజకీయాలకు తావులేకుండా మాట్లాడారు. అభివృద్ధే మంత్రంగా ప్రసంగించారు.
Tirumala: సాలకట్ల బ్రహ్మోత్సవాలపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి.. అధికారులతో సమీక్ష నిర్వహించారు. బ్రహ్మోత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై చర్చించారు. ఈసందర్భంగా కీలక సూచనలు చేశారు.
Corona Updates in India: భారత్లో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు వైరస్ కోరలు చాస్తోంది. గతకొంతకాలంగా 10 వేలకు పైగా రోజువారి కేసులు నమోదు అయ్యాయి. తాజా కేసులు ఎన్నంటే..
Corona Updates in Telangana: దేశవ్యాప్తంగా కరోనా కలవర పెడుతోంది. గతకొంతకాలంగా రోజువారి కేసులో పెరుగుదల కనిపిస్తోంది. దీంతో దేశంలో ఫోర్త్ వేవ్ బెల్స్ మోగుతున్నాయి.
England vs New Zealand: భారత్-ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఇరు జట్ల ఆటగాళ్లు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా మరో ఆటగాడికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.