Monkeypox Alert: ప్రపంచ దేశాలను మరో వైరస్ వణికిస్తోంది. ఓపక్క కరోనా మహమ్మారి గుబులు పుట్టిస్తుంటే..మరోపక్క మంకీపాక్స్ వైరస్ కలకలంరేపుతోంది. ఇప్పటికే 50 దేశాలకు విస్తరించింది.
China Corona: ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు రెట్టింపు అవుతున్నాయి. దీంతో కీలక నగరాలన్నీ ఆంక్షల దిగ్బంధంలోకి వెళ్తున్నాయి. ఉత్తర కొరియాలో విలయ తాండవం చేస్తున్న వైరస్..తాజాగా పుట్టినిల్లు చైనాలోనూ వణికిస్తోంది.
North Korea Covid-19: ఉత్తర కొరియాలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య అమాంతంగా పెరుగుతున్నాయి. దీంతో కిమ్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఆంక్షలను కఠినతరం చేసింది. వారం రోజుల కిందట అక్కడ తొలి కోవిడ్ కేసులు నమోదైంది. ఇప్పుడాక సంఖ్య దాదాపు 20 లక్షలకు చేరినట్లు తెలుస్తోంది. ఇవాళ ఒక్కరోజే 2 లక్షల 62 వేల 270 కేసులు వెలుగు చూశాయి.
Covid Cases: దేశంలో గడిచిన 24 గంటల్లో 1829 కొత్త కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం దేశంలో 15 వేల 647 యాక్టివ్ కేసులు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
North Korea Corona: ప్రపంచ దేశాలను కరోనా కలవర పెడుతోంది. రోజులవారి కేసుల సంఖ్య క్రమేపి పెరుగుతున్నాయి. దీంతో ఆయా దేశాలు ఆంక్షలను కఠినతరం చేశాయి. నిబంధనలు పక్కగా పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఉత్తర కొరియాలో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి.
North Korea Corona: ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. రోజురోజుకు కేసులు రెట్టింపు అవుతున్నాయి. మరో వేవ్ వస్తుందా అన్న భయాందోళనలు కల్గుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం అప్రమత్తంగా ఉండాలంటోంది. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని సూచిస్తోంది. ఉత్తర కొరియాలో కోవిడ్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది.
Xi Jinping: చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పదవి నుంచి తప్పుకుంటారా..? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ఈ ఏడాది నవంబర్ లో జరిగే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ప్రతినిధుల సమావేశంలో కీలక నిర్ణయం వచ్చే అవకాశం ఉంది.
India Covid: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు స్వల్పంగా తగ్గుతున్నాయి. నిన్నటితో పోల్చితే ఇవాళ దాదాపు 371 కేసులు తగ్గాయి. అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు.
India Covid: దేశంలో కరోనా కేసులు ఒకరోజు పెరుగుతుంటే మరోరోజు తగ్గుతున్నాయి. నిన్నటితో పోల్చితే 463 కేసులు తక్కువగా నమోదు అయ్యాయి. అయినప్పటికీ అప్రమత్తత తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
India Covid: భారత్ లో కరోనా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. నిన్నటితో పోల్చితే కొత్త కేసులు స్వల్పంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రజలు కచ్చితంగా మాస్క్ లు ధరించాలని అధికారులు, వైద్యులు సూచిస్తున్నారు.
Fourth wave covid-19: దేశంలో ఫోర్త్ వేవ్ రానుందా అంటే వైద్యుల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. గతకొంతకాలంగా భారత్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మొన్నటివరకు వెయ్యికి లోపు నమోదు అయిన కేసులు తాజాగా మూడువేలకుపైగా చేరాయి. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా రెట్టింపు అయ్యింది. దీంతో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచిస్తోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఆంక్షలను కఠిన తరం చేశాయి.
The Supreme Court has expressed outrage over the AP government's stance on corona compensation. It is alleged that Rs 11 crore was diverted to Corona financial aid
The Supreme Court has expressed outrage over the AP government's stance on corona compensation. It is alleged that Rs 11 crore was diverted to Corona financial aid
As fresh Covid-19 cases hit a record high in China's financial hub of Shanghai, the city has decided to start a phased lockdown from tomorrow, reported news agency
మన దేశంలో కరోనా అదుపులోనే ఉంది, గత కొన్ని వారాలుగా కరోనా కేసులు స్వల్పంగా నమోదవ్వటంతో కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.. అవేంటో మీరే చూడండి.
AP Night Curfew: రాష్ట్రంలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో కొవిడ్ ఆంక్షలను కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న నైట్ కర్ఫ్యూను ఫిబ్రవరి 14 వరకు పొడిగిస్తున్నట్లు జగన్ సర్కారు ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.