The work done by a young man in Kurnool district has become a hot topic even before the leak of question papers in Nandyala and Chittoor districts. Tenth examinations are being held at St. John's School in Alor Setar
Police conducted checks on the Karnataka-Andhra border in Kurnool district. In the midst of smuggling, ration rice was seized by the police. Three suspects were arrested along with a Bulloro vehicle.
The 10th class Telugu question paper was found to have been circulated through the WhatsApp groups two hours after the examination began in Kurnool district on Wednesday
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రి వర్గ విస్తరణపై క్లారిటీ ఇవ్వడంతో ఆశావాహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మంత్రి కావాలనే ఉద్దేశంతో ఉన్న అవకాశాలను ఎవరూ వదులుకోవడం లేదు. కర్నూలు జిల్లాలో మంత్రి రేస్ లో ఉన్న వారి పై స్పెషల్ స్టోరీ.
Huge amount of Gold and Cash seized in Kurnool: కర్నూలు జిల్లాలోని పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అక్రమంగా తరలిస్తున్న భారీ బంగారం, నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Ratha Saptami 2022 Celebrations: రథసప్తమి వేడుకల సందర్భంగా ఒక ఆలయంలో అద్భుతం చోటుచేసుకుంది. ఆలయంలో హోమం నిర్వహిస్తుండగా జరిగిన ఈ ఘటన ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది.
టమోటా ధరలు సెంచరీ దాటిన సంగతి మనకు తెలిసిందే.. అయితే కర్నూల్ కు చెందిన ఒక రైతు కుటుంబం మాత్రం 20 రోజుల్లో రూ. లక్షల ఆదాయం పొందారు.. ఆ సంగతేంటో మీరే చూడండి!
Nara Lokesh slams AP CM YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పలు సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పరిపాలన అంశాల్లో ఎలాంటి విషయ పరిజ్ఞానం లేదని ఆరోపించిన లోకేష్.. ఆయన జనాన్ని ప్రలోభపెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు.
Pancha Brahma Lingeshwara Temple specialities: దేశంలోనే ఏకైక ఆలయంగా ఇది ప్రసిద్ధికెక్కింది. వినాయకుడు, ఈశ్వరుడు, అమ్మవారు, విష్ణువు, బ్రహ్మ పూర్ణంగా (పంచబ్రహ్మలు) కలిపి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించడమే ఇక్కడి ప్రత్యేకత.
Devaragattu Bunny Festival 2021 Nearly 100 injured: కర్నూలు జిల్లాలోని హొళగుంద మండలం దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని ఉత్సవంలో హింస చెలరేగింది. దీంతో సుమారు వంద మందికి గాయాలయ్యాయి.నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
AP HRC Office: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల దిశగా అడుగులు వేస్తోంది. న్యాయ రాజధానిగా ప్రకటించిన కర్నూలులో హెచ్ఆర్సి కార్యాలయం కొత్తగా ప్రారంభమైంది.
Kurnool Road Accident: హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. 14 మంది మృతిచెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూ.. చాలామంది నాయకులను పొట్టనబెట్టుకుంటోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణా రెడ్డి కరోనా బారిన పడి కన్నుమూశారు.
Kurnool Road Accident: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ ఢీకొన్ని ఘటనలో నలుగురు చిన్నారులు మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.
పవిత్రమైన తుంగభద్ర పుష్కరాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. కర్నూలు జిల్లాలోని సంకల్ బాగ్ ఘాట్లో సీఎం జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించి, తుంగభద్ర నదికి పసుపు, కుంకుమ సారె సమర్పించారు.
aarogyasri trust jobs 2020 Kurnool | ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్య శ్రీ పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లాలో 59 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేశారు. ఆరోగ్యమిత్ర పోస్టులకు రూ.12,000, టీం లీడర్ పోస్టులకు రూ.15,000 మేర నెల వేతనం అందనున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.