#APFightsCorona ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కల్లోలం రేపుతోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో జరిగిన కోవిడ్19 పరీక్షల్లో 57 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం 2157 పాజిటివ్ కేసులకుగాను చికిత్స అనంతరం 1252 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకూ 48 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 857. కిమ్ జాంగ్ ఉన్ సంచలన నిర్ణయం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"185660","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Image Credit: twitter/@ArogyaAndhra","field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Image Credit: twitter/@ArogyaAndhra","field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"alt":"Image Credit: twitter/@ArogyaAndhra","class":"media-element file-default","data-delta":"1"}}]]


ఏపీలో గత 24 గంటల్లో 60 మంది పేషెంట్లు కోవిడ్19 బారి నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1252కి చేరింది. మొత్తం 9,038 శాంపిల్స్ పరీక్షించగా 102 మందికి కోవిడ్19 పాజిటివ్‌గా తేలింది.  అందాలతో అదరగొడుతున్న RX 100 భామ


వీటిలో 45 పాజిటివ్ కేసులు ఇతర రాష్ట్రాలకి చెందినవి. మహారాష్ట్ర 34 కేసులు, రాజస్థాన్ 11 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఏపీ వైద్యశాఖ తెలిపింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  
వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్
Bikiniలో అమెరికన్ అందం హాట్ పోజులు