Andhra Pradesh News

CoronaVirus Cases: ఏపీలో ఒక్కరోజే ఏకంగా 762 మంది డిశ్ఛార్జ్

CoronaVirus Cases: ఏపీలో ఒక్కరోజే ఏకంగా 762 మంది డిశ్ఛార్జ్

ఏపీలో కరోనా కేసులు (CoronaVirus Cases In Andhra Pradesh) వరుస రోజులలో వెయ్యికి పైగా పైగా నమోదయ్యాయి. తాజాగా 1100కు పైగా కోవిడ్19 పాజిటివ్ కేసులను గడిచిన 24 గంటలలో ఏపీలో గుర్తించారు. అదే సమయంలోో రాష్ట్రంలో ఏకంగా 13 మంది కరోనా బారిన పడి మరణించారు.

Jul 7, 2020, 04:07 PM IST
ఆర్టీసీ బస్సులో మద్యం అక్రమ రవాణా.. చాకచక్యంగా పట్టుకున్న ఏపీ పోలీసులు

ఆర్టీసీ బస్సులో మద్యం అక్రమ రవాణా.. చాకచక్యంగా పట్టుకున్న ఏపీ పోలీసులు

ఆటోలు, బైకులు, చిన్న చిన్న ప్రైవేట్ వాహనాలలో మద్యం తీసుకెళ్తుంటే పోలీసులు, అధికారులు అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో కొందరు అతి తెలివి ప్రదర్శిస్తున్నారు. ఏకంగా బస్సులోనే మద్యం అక్రమ రవాణా (Illegal liquor In AP)చేసి ఇద్దరు వ్యక్తులు అడ్డంగా బుక్కయ్యారు.

Jul 7, 2020, 12:53 PM IST
Polavaram: వేగం పుంజుకున్న పోలవరం ప్రాజెక్టు పనులు

Polavaram: వేగం పుంజుకున్న పోలవరం ప్రాజెక్టు పనులు

ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh )  దశాబ్దాల నాటి కలను నెరవేర్చే దిశగా వైఎస్ జగన్ ( Ys jagan ) ప్రభుత్వం అడుగులు వేస్తోంది. బహుళార్ధసాధక ప్రాజెక్టు పోలవరం ( Polavaram Dam ) పనుల్ని వేగం పుంజుకుంటున్నాయి. డ్యామ్ నిర్మాణంలో కీలకమైన భారీ గేట్ల అమరికకు అవసరమైన కీలక ప్రక్రియ ప్రారంభమైంది. 

Jul 7, 2020, 12:36 PM IST
Andhra Pradesh: ఇళ్ల స్థలాల పంపిణీ వాయిదా

Andhra Pradesh: ఇళ్ల స్థలాల పంపిణీ వాయిదా

ఆంధ్రప్రదేశ్‌‌ ( Andhra Pradesh )లో జూలై 8న పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమం వాయిదాపడింది. వైఎస్ఆర్ జయంతి నాడు పట్టాలను పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం ( AP govt ) భావించింది. అయితే రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో దీనిని వాయిదా వేసింది.

Jul 6, 2020, 10:44 PM IST
Ap Model Schools: మోడల్ స్కూల్స్ లో అడ్మిషన్లు ప్రారంభం

Ap Model Schools: మోడల్ స్కూల్స్ లో అడ్మిషన్లు ప్రారంభం

ఏపీ మోడల్ స్కూళ్లలో మీ పిల్లల్ని చదివించాలనుకుంటున్నారా..అయితే ఇది మీకు శుభవార్తే. ఈ విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. మరెందుకు ఆలస్యం..నోటిఫికేషన్ వెలువడింది. దరఖాస్తు చేసేయండి.

Jul 6, 2020, 07:37 PM IST
CoronaVirus Cases: ఏపీలో 20వేలు దాటిన కరోనా కేసులు

CoronaVirus Cases: ఏపీలో 20వేలు దాటిన కరోనా కేసులు

CoronaVirus Cases In AP | ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ప్రభావం తీవ్రంగానే ఉంది. గత కొన్ని రోజులుగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. తాజా కేసులతో కలిపితే ఏపీలో కరోనా కేసులు (AP CoronaVirus Cases) 20,019కు చేరుకున్నాయి. 

Jul 6, 2020, 04:19 PM IST
AP: ఆన్ లైన్ తరగతులపై చర్యలు తప్పవు: విద్యాశాఖ

AP: ఆన్ లైన్ తరగతులపై చర్యలు తప్పవు: విద్యాశాఖ

ఓ వైపు కరోనా మహమ్మారి ( corona pandemic) తో ప్రపంచం మొత్తం అల్లాడుతోంది. విద్యాసంస్థలు పూర్తిగా మూతపడ్డాయి. విద్యా సంవత్సరం ఇంకా ఖరారు కాలేదు అధికారికంగా. అయినా సరే కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు ఆన్ లైన్ తరగతులు ( Online classes) నిర్వహిస్తూ..ఫీజుల వసూళ్లు మొదలెట్టాయి. ఈ నేపధ్యంలో ఆన్ లైన్ తరగతులకు అనుమతి లేదని...చర్యలు తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం మరోసారి హెచ్చరించింది

Jul 6, 2020, 01:45 PM IST
AP: సోలార్ విద్యుత్ సిటీగా విజయవాడ

AP: సోలార్ విద్యుత్ సిటీగా విజయవాడ

విజయవాడ ( Vijayawada) నగరం ఇకపై సోలార్ పవర్ సిటీ ( Solar power city ) గా మారనుంది. సోలార్ సిటీ ప్రాజెక్టులో భాగంగా కేంద్రం ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడను ఎంపిక చేసింది. 40 శాతం సబ్సిడీతో ఇక విజయవాడ బిల్డింగులపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు కానున్నాయి. ఈ పధకం విజయవంతమైతే రాష్ట్రంలోని ఇతర నగరాలకు సైతం విస్తరించనున్నారు.

Jul 6, 2020, 11:09 AM IST
TTD: తిరుమల దేవస్థానం సిబ్బందికి కరోనా: దర్శనాలకు బ్రేక్ ?

TTD: తిరుమల దేవస్థానం సిబ్బందికి కరోనా: దర్శనాలకు బ్రేక్ ?

తిరుమల దేవస్థానం దర్శనం మరోసారి వాయిదా పడే అవకాశాలున్నాయా అంటే అవుననే అన్పిస్తోంది. మూడు నెలల సుదీర్ఘ విరామం అనంతరం శ్రీవారి దర్శనం చేసుకుంటున్న భక్తులకు ఇప్పుడు బ్రేక్ పడే పరిస్థితి కన్పిస్తోంది. వారం రోజుల వ్యవధిలో 17 మంది దేవస్థానం సిబ్బందికి కరోనా సోకడంతో...తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తమైంది. పెద్ద సంఖ్యలో పరీక్షలు చేయడానికి అధికార్లు నిర్ణయించుకున్నారు.

Jul 5, 2020, 08:52 PM IST
AP COVID19 Cases: ఏపీలో ఏకంగా 14 కరోనా మరణాలు

AP COVID19 Cases: ఏపీలో ఏకంగా 14 కరోనా మరణాలు

AP COVID19 Cases | కరోనా తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఏపీలో గడిచిన 24 గంటల్లో దాదాపు వెయ్యి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 14 మంది కరోనా మహమ్మారితో పోరాడుతూ కన్నుమూశారు.

Jul 5, 2020, 03:14 PM IST
Corona virus: ఏపీ, తెలంగాణ సీఎం నివాసాలకు చేరిన కరోనా వైరస్

Corona virus: ఏపీ, తెలంగాణ సీఎం నివాసాలకు చేరిన కరోనా వైరస్

కరోనా సంక్రమణ భయం అంతకంతకూ పెరుగుతోంది. ఎవర్నీ ఖాతరు చేయకుండా విస్తరిస్తున్న ఈ మహమ్మారి వీవీఐపీలకు దడ పుట్టిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. నిన్న తెలంగాణలోని ప్రగతి భవన్ ...ఇప్పుడు ఏపీలోని తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం. రెండింటా కరోనా కేసులు నిర్దారణ కావడంతో ఆందోళన ఎక్కువైంది. 

Jul 4, 2020, 08:30 PM IST
AP Ex Minister: వైసీపీ నేత హత్యకేసులో సెంట్రల్ జైలుకు మాజీ మంత్రి

AP Ex Minister: వైసీపీ నేత హత్యకేసులో సెంట్రల్ జైలుకు మాజీ మంత్రి

వైసీపీ నేత మోకా భాస్కర్ రావు హత్యకేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. రాష్ట్రంలో సంచలనం రేపిన  మచిలీపట్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మోకా భాస్కర్ రావు హత్యకేసులో పట్టుబడిన నిందితుల వాంగ్మూలం మేరకే మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టు చోటుచేసుకుంది. అసలు నిందితులిచ్చిన వాంగ్మూలమేంటి..హత్యకు కారణాలేంటి.

Jul 4, 2020, 04:43 PM IST
COVID-19 hospital: ఆచూకీ దొరికింది.. కానీ ప్రాణమే లేదు..

COVID-19 hospital: ఆచూకీ దొరికింది.. కానీ ప్రాణమే లేదు..

తానే దగ్గరుండి మరి అనారోగ్యంతో ఉన్న తన భర్తను కోవిడ్ (Covid-19 Hospital) ఆసుపత్రిలో చేర్చింది.. ఇంటికెళ్లి వచ్చి మరుసటి రోజు చూస్తే తన భర్త కనబడలేదు. దీంతో ఆమె తల్లడిల్లుతూ.. పది రోజుల నుంచి తన ఆచూకీ చెప్పండి అంటూ కనబడ్డ ప్రతీఒక్కరిని వేడుకుంది. చివరకు ఆ వృద్ధురాలికి భర్త ఆచూకీ దొరికింది కానీ.. ఆయన ప్రాణాలతో లేడు. దాదాపు తొమ్మిది రోజుల నుంచి మార్చురీలో ఉన్న మృతదేహాన్ని చూసి గుండెపగిలేలా విలపించింది. 

Jul 4, 2020, 10:33 AM IST
Ponnur MLA: పొన్నూరు ఎమ్మెల్యే రోశయ్యకు కోవిడ్ పాజిటీవ్

Ponnur MLA: పొన్నూరు ఎమ్మెల్యే రోశయ్యకు కోవిడ్ పాజిటీవ్

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తిచెందుతోంది. సామాన్య ప్రజల నుంచి, నాయకులు, ప్రజాప్రతినిధుల వరకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా అధికార పార్టీ వైసీపీకి చెందిన మరో ఎమ్మెల్యేకి కరోనావైరస్ సోకింది.

Jul 4, 2020, 08:46 AM IST
AP COVID19 Deaths: ఏపీలో 200 దాటిన కరోనా మరణాలు

AP COVID19 Deaths: ఏపీలో 200 దాటిన కరోనా మరణాలు

Andhra Pradesh COVID19 Cases | ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. తాజా కేసులతో కలిపితే ఏపీలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 17 వేలకు చేరువలో ఉంది. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్య, ఆరోగ్యశాఖ సూచించింది.

Jul 3, 2020, 01:01 PM IST
COVID19‌ ఆసుపత్రి నుంచి పేషెంట్ అదృశ్యం

COVID19‌ ఆసుపత్రి నుంచి పేషెంట్ అదృశ్యం

Old Man Missing From Covid Hospital: అసలే వృద్ధుడు.. అనారోగ్యంతో ఉండటంతో కుటుంబసభ్యులు ఆయన్ను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. కరోనా మహమ్మారి లక్షణాలున్నాయని అక్కడి వైద్యులు చెప్పడంతో.. జూన్ 24న కోవిడ్ ఆసుపత్రికి తరలించారు. మరుసటి రోజు నుంచి ఆ వృద్ధుడి జాడ కరువైంది.. సిబ్బంది తన భర్త ఆచూకీ గురించి చెప్పకపోవడంతో.. దిక్కుతోచని పరిస్థితుల్లో ఓ  వృద్ధురాలు పోలీస్‌స్టేషన్ మెట్లక్కింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లోని విజయవాడలో చోటుచేసుకుంది.

Jul 3, 2020, 07:30 AM IST
AP: ఏపీలో జీతాల చెల్లింపుకు లైన్ క్లియర్

AP: ఏపీలో జీతాల చెల్లింపుకు లైన్ క్లియర్

ఆంధ్రప్రదేశ్( Andhra pradesh ) లో ఉద్యోగుల జీతాలకు ఇక లైన్ క్లియర్ అయిపోయింది. దీనికి సంబంధించిన బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. ఏపీ ప్రభుత్వ ఖర్చులకు సంబంధించిన ఆటంకాలు దీంతో తొలగిపోయాయి. ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ( Ap Governor Vishwabhushan harichandan ) ..ఆంధ్రప్రదేశ్ ద్రవ్య వినిమయ బిల్లుకు ( Ap Appropriation Bill )  ఆమోదం తెలిపారు.

Jul 2, 2020, 10:56 PM IST
AP: ఆంధ్రప్రదేశ్ లో ఇకపై అన్ లాక్ 2: సడలింపులు ఇవే

AP: ఆంధ్రప్రదేశ్ లో ఇకపై అన్ లాక్ 2: సడలింపులు ఇవే

దేశంలో కరోనా వైరస్ సంక్రమణ నేపధ్యంలో లాక్ డౌన్ సిరీస్ తరువాత ఇప్పుడు అన్ లాక్ సిరీస్ చూస్తున్నాం. అన్ లాక్ 1 జూన్ 30తో ముగియడంతో ఇప్పుడిక అన్ లాక్ 2 మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో  అన్ లాక్ 2ను అమలు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Jul 2, 2020, 06:20 PM IST
ఏపీలో 16 వేలు దాటిన కరోనా కేసులు.. 200కు చేరువలో మరణాలు

ఏపీలో 16 వేలు దాటిన కరోనా కేసులు.. 200కు చేరువలో మరణాలు

COVID19 Cases In Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 16వేలకు చేరింది. మరోవైపు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ కరోనా నియంత్రణకు అత్యాధునిక అంబులెన్స్‌లను అందుబాటులోకి తెచ్చింది.

Jul 2, 2020, 02:31 PM IST
YS Jagan: రైతుల ఉత్పత్తులు మాత్రమే కొనుగోలు చేయాలి: వైఎస్ జగన్

YS Jagan: రైతుల ఉత్పత్తులు మాత్రమే కొనుగోలు చేయాలి: వైఎస్ జగన్

అన్నదాతల ప్రయోజనం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక చర్యలు తీసుకుంటున్నారు. జనతా బజార్లలో కేవలం రైతుల ఉత్పత్తులు మాత్రమే కొనుగోలు చేయాలంటూ అధికార్లను ఆదేశించారు. తాడేపల్లిలో నిర్వహించిన సమీక్షలో జగన్ పలు నిర్ణయాలు తీసుకున్నారు. 

Jul 1, 2020, 09:18 PM IST
t>