Follow These Steps For AP Ration Cards E KYC: పేదలకు తక్కువ ధరకు వస్తువులు లభించే కేంద్రం చౌకధర దుకాణాలు. ఏపీలో కొత్తగా స్మార్ట్కార్డులు అందిస్తుండగా.. ప్రభుత్వం ఈ కేవైసీ చేయించుకోవాలని చెబుతోంది. రేషన్ కార్డుల ఈ కేవైసీ విధానం ఇలా ఉంది.
Chandrababu Naidu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో మంత్రి వర్గ సమావేశం జరిగింది. సుమారు మూడున్నర గంటల పాటు సాగిన ఈ మీటింగ్లో దాదాపు 70 అజెండా అంశాలపై కూలంకషంగా చర్చించారు. పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.
Govt Employees Fundamental Rules: ఫండమెంటల్ రూల్స్ అంటే ఏమిటి..? ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు, జీతాలు, ప్రమోషన్స్లో ఎలాంటి నిబంధనలు వర్తిస్తాయి..? ఒక ఉద్యోగిని ఒకేసారి రెండు పోస్టుల్లో నియమించవచ్చా..? వంటి పూర్తి వివరాలు ఇవిగో..!
Tirumala Video: తిరుమల పవిత్ర పుణ్య క్షేత్రానికి మొక్కులు తీర్చుకోవడానికి నడిచి వెళ్లే అలిపిరి మెట్ల మార్గంలో టీటీడీలో పనిచేసే ఉద్యోగులు ఎండు చేపలు (కారవాడి) పులుసును తింటూ కనిపించారు. భక్తులు ఆ వాసన చూసి అభ్యంతరం చేశారు. ఉద్యోగులు అయి ఉండి ఇలా మాంసాహార వంటలు తెచ్చుకొని తింటారా..? అని మండిపడుతున్నారు. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు భక్తులు. విషయం తెలుసుకున్న టీటీడీ.. ఔట్ సోర్సింగ్లో పని చేసే రామస్వామి, సరసమ్మ ఉద్యోగులను తొలగించింది. వారిద్దరిపై తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు టీటీడీ వెల్లడించింది.
Rain Alert In AP And Telangana: మొంథా తుపాను కుదిపేసిన తర్వాత ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో తుపాను దూసుకొస్తుంది. నాలుగు నుంచి ఐదు రోజులపాటు నాన్స్టాప్ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Lady devotee burns hundi with camphor in pithapuram: ఏపీకి చెందిన పిఠాపురంలో మహిళ భక్తురాలు భక్తి పారవశ్యంలో కర్పూరంను వెలిగించి దేవుడి హుండీ వేసింది. దీంతో పొగలు రావడంతో అక్కడి సిబ్బంది అప్రమత్తమయ్యారు.ఈ వీడియో వైరల్గా మారింది.
Pawan kalyan visits chittoor: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లాలో ఉన్న పలమనేరులోని కుంకీ ఏనుగుల శిక్షణా శిబిరాన్ని సందర్శించారు. ఈ క్రమంలో ఏనుగులకు ఇస్తున్న ట్రైనింగ్ పై ఆరా తీశారు. కొద్ది సేపు అక్కడే గడిపారు.
School Holiday News: వర్షాలు, ఎన్నికలు లేదా పండుగల కారణంగా భారతదేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పాఠశాలలకు సెలవులను ప్రకటించారు. ఇప్పుడు ఈ వారం అనగా నవంబరు 10 నుంచి స్కూళ్లు మరోసారి తెరుచుకోనున్నాయి. చాలా వరకు స్కూళ్లు, కాలేజీలు అన్నీ ఓపెన్ చేయాల్సి ఉంది. కానీ, కొన్ని ఏరియాల్లో సెలవులు ఉన్నాయి.
Vemuri Travel bus break down near bapatla: తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు బాపట్ల వద్ద నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బాపట్లలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
AP Govt Key Decision: ఆంధ్రప్రదేశ్లోని కూటమి సర్కార్ రైతులకు కీలక అప్డేట్ ఇచ్చింది. రాష్ట్రంలో ఇటీవల మొంథా తుపాను ప్రభావంతో రైతులు సాగుచేసిన పంటలు దెబ్బతిన్నాయి. దీంతో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది.
Daughter In Law Kills Mother In Law: దొంగ.. పోలీస్ ఆట ఆడదామంటూ అత్తను చంపిన ఓ లేడీ కిలేడీ ఘటనలో వెలుగులోకి కీలక విషయాలు వచ్చాయి. కోడలు లలిత అత్తా కనకమహాలక్ష్మి (66) ను చంపిన ఘటనలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. 'హౌ టు కిల్ ఓల్డ్ లేడీ' అనే యూట్యూబ్ వీడియోలు చూసి మరీ అతను చంపింది. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.
Heavy Crowd At Tirumala: తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శనం కోసం నిత్యం వేలాదిమంది భక్తులు రద్దీగా క్యూ కాంప్లెక్స్లలో శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అయితే ఆకస్మికంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ప్రస్తుతం స్వామి వారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయి శిలాతోరణం వరకు భారీ క్యూ లైన్ కూడా ఏర్పడింది. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం..
Visakhapatnam: విశాఖపట్నం లోని పెందుర్తికి చెందిన జయంతి కనక మహాలక్ష్మి (66) ఇటీవల అనుమానాస్పద స్థితిలో మంటల్లో కాలిపోయి చనిపోవడంపై పోలీసులు విచారణ చేపట్టారు.ఈ క్రమంలో కోడలు లలిత ప్రవర్తనపై అనుమానంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో ఆమె ఫోన్ ను చూడగా దారుణమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అత్తను ఎలా చంపాలో యూట్యూబ్ లో సెర్చ్ చేసిట్లు పోలీసులు గుర్తించారు. తనను.. చీటికి మాటికి చిరాకు తెప్పిస్తుందని కోడలు లలిత పక్కాగా స్కెచ్ వేసిందని కూల్గా కోడలు అత్తను ఏవిధంగా చంపిందో చెప్పింది. దొంగ పోలీస్ ఆట అంటూ.. అత్తను కూర్చికి కట్టేసి, కాళ్లు చేతులు కట్టేసి, కళ్లకు గంతలుకట్టి, పెట్రోల్ వేసింది.
Pawan kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతిలోని మామండూరు అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. అధికారులతో కలిసి రెండు కి.మీ.ల మేర అడవిలో నడిచారు. ఇక మీదట ఎర్రగంధపుస్మగ్లింగ్ లను సహించేదిలేదన్నారు. కేంద్రంలో ఆపరేషన్ కగార్ చేపట్టామని, ఎర్రచందనం స్మగ్లర్ ల కోసం ఆపరేషన్ చేయడం తమప్రభుత్వంకు పెద్ద పనికాదన్నారు. ఇక మీదట స్మగ్లింగ్ లను వదిలేసి ఇతర పనుల్ని చూసుకొవాలని పవన్ కళ్యాణ్ స్మగ్లర్లకు మాస్ వార్నింగ్ ఇచ్చారు.
Pawan kalyan warning to red sandalwood smugglers: ఎర్రచందనం సాక్షాత్తు వేంకటేశ్వరస్వామి గాయం నుంచి పుట్టిందని పురాణాలు చెబుతున్నాయన్నారు. అలాంటి పవిత్రమైన సంపదను కొందరు అక్రమంగా తరలించే వారిపై ఆపరేషన్ చేపట్టైన కఠినంగా వ్యవహరిస్తామని పవన్ కళ్యాన్ మాస్ ధమ్కీ ఇచ్చారు.
Ap Ration Cards: ఏపీ ప్రజలకు కీలక హెచ్చరిక. రాష్ట్రంలోని కూటమి సర్కార్ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుదారులకు చివరి ఛాన్స్ ఇచ్చింది. నవంబర్ చివరి నాటికి ఈకేవైసీ చేయించుకోవాలని ఆదేశించింది. ఆ తరువాత ఈకేవైసీ లేని కార్డులను రద్దు చేస్తామని పేర్కొంది. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
Pawan kalyan visits mamandur forest: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులతో కలిసి దాదాపు రెండు కిలోమీటర్ల మేర మామండూరు అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. ముఖ్యంగా ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది, వెదురుతో పాటు కేవలం శేషాచలం అడవుల్లో మాత్రమే కనిపించే వివిధ వృక్ష జాతుల గురించి అడిగి తెలుసుకున్నారు.
Daughter in law kills her mother in law in vizag: అత్తను చంపేయాలని పక్కాగా ప్లాన్ చేసింది. దీంతో ఆమెను ఒక చైర్ కు కట్టేసింది. కళ్లకు గంతలు కూడా కట్టింది. ఆ తర్వాత ముందుగానే తెచ్చుకున్న పెట్రోల్ ను ఆమె మీద పోసింది.ఈ ఘటన ఏపీలో సంచలనంగా మారింది.
Liquor Sale Rules: ఆంధ్రప్రదేశ్లో మద్యం అమ్మకాల్లో పెద్ద మార్పులు జరగబోతున్నాయి. పారదర్శకత పెంచి..అక్రమాలను నివారించడానికి ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ డిజిటల్ వ్యవస్థను మద్యం విక్రయాల్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.