AP Assembly Sessions Latest Updates: చంద్రబాబు అరెస్ట్పై చర్చ జరపాలంటూ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే ఆందోళన మొదలు పెట్టారు టీడీపీ సభ్యులు. స్పీకర్ పోడియం చుట్టి.. ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే బాలకృష్ణ మీసం తిప్పగా.. వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తొడగొట్టారు.
AP Cabinet Meeting Highlights: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్. జీపీఎస్ బిల్లుకు ఏపీ మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రిటైర్ అయిన పిల్లలకు ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని నిర్ణయించింది. కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..
AP High Court: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్పై వాదనలు పూర్తయ్యాయి. ఏపీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. చంద్రబాబు తరపు న్యాయవాదులు, సీఐడీ తరపు న్యాయవాదుల మద్య తీవ్రమైన వాదనలు జరిగాయి.
Election Commission Allotting Glass Symbol To Janasena: జనసేనకు ఎన్నికల సంఘం తీపి కబురు చెప్పింది. గాజు గ్లాసును తిరిగి జనసేనకే కేటాయించింది. ఈ మేరకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశారు.
Ys Jagan: ఏపీ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విశాఖపట్నం కేంద్రంగా పాలన త్వరలో ప్రారంభం కానుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ బదిలీకి సన్నాహాలు పూర్తవుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ పరిస్థితుల కారణంగా భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీకు వచ్చే రెండ్రోజులు భారీ వర్షసూచన జారీ అయింది.
Pawan kalyan's Janasena Resolutions: చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను మొదటి నుంచి తీవ్రంగా ఖండిస్తూ వస్తోన్న జనసేన పార్టీ తాజాగా పలు తీర్మానాలు చేసింది. ఈ విషయంలోనే కాకుండా రాష్ట్ర భవిష్యత్తు విషయంలోనూ తామంతా తమ నాయకుడు పవన్ కళ్యాణ్ వెంటే నడుస్తామని చెబుతూ ఆ పార్టీ నేతలు రెండు తీర్మానాలను చేశారు.
ఏలూరిజిల్లాలోని తిరుమలపాలెంలో ఉద్రికత్త నెలకొంది. టీడీపీ పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఫలితంగా టీడీపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.
Central Jail: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్ట్ అయిన చంద్రబాబుకు రాజమండ్రి సెంట్రల్ జైలులో ప్రత్యేక వైద్య సదుపాయాలు ఏర్పాటుచేశారు. వైద్యబృందం వివరాలు ఇలా ఉన్నాయి..
YSR Kapu Nestham Scheme Money: రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,57,844 మంది పేద అక్కచెల్లెమ్మలకు రూ. 536.77 కోట్ల ఆర్థిక సాయాన్ని అందిస్తూ 16వ తేదీ నాడు.. అంటే నేడే తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో బటన్ నొక్కి నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో ఏపీ సీఎం వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి జమ చేయనున్నారు.
ఈ నెల 18 నుండి 26 వరకు తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన తిరుమల. విద్యుత్ దీప కాంతులతో మెరిసిపోతున్న భక్తగిరి.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో నారా చంద్రబాబును అరెస్ట్ చేసిన సంగతి తేలింది. చంద్రబాబు అరెస్ట్ పై జాతీయ స్థాయిలో పోరాడటానికి నారా లోకేష్ ఢిల్లీకి పయనమయ్యారు. చంద్రబాబు అరెస్ట్ పై సుప్రీం కోర్టు న్యాయవాదులతో నారా లోకేష్ చర్చించనున్నారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో నారా చంద్రబాబును అరెస్ట్ చేసిన సంగతి తేలింది. చంద్రబాబు అరెస్ట్ పై జాతీయ స్థాయిలో పోరాడటానికి నారా లోకేష్ ఢిల్లీకి పయనమయ్యారు. చంద్రబాబు అరెస్ట్ పై సుప్రీం కోర్టు న్యాయవాదులతో నారా లోకేష్ చర్చించనున్నారు.
AP CM YS Jagan to inaugurate 5 medical colleges today: అమరావతి : ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ దాదాపు రూ. 8,480 కోట్ల వ్యయంతో 17 నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టిన ఏపీ సర్కారు.. అందులో భాగంగానే నేడు 15వ తేదీన 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్నట్టు స్పష్టంచేసింది.
Lokesh Delhi Tour: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ వ్యవహారాన్ని జాతీయ స్థాయిలో చర్చనీయాంశం చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. ఈ అంశంపై నేషనల్ మీడియాకు వివరించనుంది. అసలేం జరిగింది, పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..