NEET UG 2025: వైద్య విద్య కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించే నీట్ కౌన్సిలింగ్ కోసం దేశవ్యాప్తంగా విద్యార్ధులు ఎదురు చూస్తున్నారు. ఆల్ ఇండియా కోటాతో పాటు స్టేట్ కౌన్సిలింగ్ విడిగా జరగనుంది. ఈ క్రమంలో నీట్ కౌన్సిలింగ్పై అవగాహన కోసం ఫ్రీ వెబినార్ జరగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
25 Paise Coin Sold For Rs 1.5 Lak: పాత 25 పైసల నాణేలు ఉంటే చాలు.. వీటిని ఇండియా మార్ట్ లో విక్రయించి దాదాపు 45 లక్షలకు పైగా డబ్బును పొందవచ్చు. ఇండియా మాటలు వీటిని విక్రయించడం చాలా సులభం. కేవలం కాయిన్స్ రెండువైపులా ఫోటోలు తీసి అప్లోడ్ చేస్తే చాలు నచ్చిన వారు కాల్ చేస్తారు.
Salary Hike News: బీహార్లో అసెంబ్లీ ఎన్నికల వేడి పెరుగుతోంది. అన్ని వర్గాల ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు సీఎం నితీష్ కుమార్ జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు వరాల జల్లులు కురిపిస్తూ.. ఎన్నికల ముందు వారిలో సానుకూలత సృష్టిస్తున్నారు. జీతాల పెంపు, కొత్త నియామకాలు, పదోన్నతులు వంటి నిర్ణయాలతో ఉద్యోగులకు జాక్పాట్ తగిలిందనే చెప్పొచ్చు.
Is Rs.500 Note Banned: ప్రస్తుతం సోషల్ మీడియాలో అతి త్వరలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపాయలు 500 నోట్లను రద్దు చేయబోతున్నట్లు కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. నిజంగా ఆర్బిఐ 500 నోట్లను రద్దు చేయబోతుందా? 500 నోట్లపై ఇంతలా చర్చలు జరగడానికి కారణాలేంటో తెలుసుకోండి.
Senior Citizen Pension Scheme 2025: బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ఒక కోటి మంది పైగా 60 ఏళ్లు నిండిన వృద్ధులకు శుభవార్త తెలిపింది. రూ.400 రూపాయలు ఉన్న పెన్షన్ను రూ.1100గా పెంచి ఖాతాల్లో జమ చేసినట్లు నితీష్ కుమార్ సర్కార్ తెలిపింది. దీనివల్ల కొన్ని కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందని బీహార్ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది..
Patna Live Murder Video: పాట్నాలో లైవ్ మర్డర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందరూ చూస్తుండగానే మర్డర్ చేశారు. పరాస్ హాస్పిటల్లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.
Madras IIT: దేశంలోని అగ్రగామి ఐఐటీగా ఉన్న మద్రాస్ ఐఐటీ సరికొత్త కార్యక్రమం ప్రారంభించింది. పేద విద్యార్ధుల కోసం వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణ అందించనుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Goat Farming Scheme In Telugu: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువతకు ఉద్యోగాలను కల్పించేందుకు ప్రత్యేకమైన మేకల వ్యాపార పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా 50% సబ్సిడీ అందిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Bank Charges: బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్. చాలామందికి ఉపశమనం కల్గించే అంశమిది. ఇకపై ఈ బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ ఛార్జీలు రద్దు కానున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Rakhi Poornima 2025 Auspicious Date: రాఖీ పౌర్ణమి ప్రతి ఏడాది శ్రావణ మాసంలో జరుపుకొంటారు. దేశవ్యాప్తంగా ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన పండుగ ఇది. రాఖీ పండుగ అంటేనే అన్నా చెల్లెల్ల బంధానికి ప్రతీక అయితే, ఈ ఏడాది రాఖీ పండుగ ఎప్పుడు వస్తుంది? రాఖీ కట్టడానికి సరైన సమయం ఏది? భద్ర నీడ ఏ సమయంలో ఉంది తెలుసుకుందాం.
Good News For Auto Drivers: రాష్ట్ర ప్రభుత్వం ఆటో రిక్షా డ్రైవర్లకు గుడ్ న్యూస్ తెలిపింది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి చార్జీలను పెంచుతూ ఉత్తర్వులను చేసింది. అయితే ఈ పెరిగిన చార్జీలు ఏయే ప్రాంతాల వారికి వర్తిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Obesity Solution: ఈ మధ్య కాలంలో చాలా మంది పిల్లలు లావుగా కనిపిస్తున్నారు. చిన్న వయసులోనే ఊబకాయం సమస్య పెరుగుతోంది. ఈ సమస్యను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Jiohotstar sonlic zee5 Plan: మీరు జియో కస్టమర్ అయితే మీకు బంపర్ ఆఫర్ ఉచిత కాలింగ్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా పొందే అవకాశం. ఈ ప్రైవేటు దిగ్గజ కంపెనీ ఈప్లాన్ లో అదనంగా ఎస్ఎంఎస్ ఫెసిలిటీ కూడా అందిస్తోంది. రిలయన్స్ జియో ఈ ప్లాన్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం..
PM Kisan 20th Installment Update: పీఎం కిసాన్ నిధి డబ్బులు 20వ విడత ఎల్లుండి విడుదల కానున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిధుల విడుదలకు సంబంధించి అన్ని రెడీ చేసింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని వారం రోజుల పర్యటన చేయనున్నారు. ఈ సందర్భంలో అక్కడే పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేయడానికి అంతా రెడీ చేశారు. అయితే ఈ పథకానికి ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.
Murder Attempt Case On Shami Estranged Wife: టీమిండియా క్రికెటర్ మహమ్మద్ షమీ మాజీ భార్య హసీన్ జహాన్ కు బిగ్ షాక్ తగిలింది. ఆమెపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మర్డర్ అటెంప్ట్ ఆరోపణల నేపథ్యంలో ఆమెపై ఈ కేసు నమోదు చేశారు. బీర్ భూమ్ జిల్లాలోని సూరి పీఎస్ లో ఈ హత్యయత్నం కేసు నమోదు అయింది. షమీ ఈ మాజీ భార్య గురించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం.
School Holiday Today: ఈరోజు సౌత్ ఇండియాలోని.. పలు ప్రాంతాలలో ప్రత్యేకించి ఐదు జిల్లాలలో .. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఆ ప్రాంతాల ప్రజలు అలెర్ట్ గా ఉండాలి అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Heat Waves In Southwest Monsoon Time Why This Situation In Telangana And AP: వర్షాకాలంలో వర్షాలు లేకపోవడమే కాకుండా విపరీతమైన ఉక్కపోత ఉండడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. చల్లగాలులతో హాయిగా ఉండాల్సిన వాతావరణం వేడిగా మారింది. దీనికి కారణమేమిటో తెలుసుకుందాం.
8th Pay Commission Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘంపై స్పష్టత వస్తోంది. ఉద్యోగుల జీతాలు ఏకంగా 34 శాతం పెరగవచ్చని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
NRI Arrested Fauja Singh Hit: ప్రపంచ వృద్ధ రన్నర్ ఫౌజా సింగ్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన ఓ ఎన్ఆర్ఐ నడిపిన వాహనం ఢీకొనడంతో చనిపోయారు. రోడ్డుపై వెళ్తుండగా 114 ఏళ్ల ఫౌజాను కెనడాకు చెందిన అమృత్ కెనడా ఎన్ఆర్ఐ నడిపిన కారు ఢీకొన్నట్లు సమాచారం.
mp man died with snake bite: మధ్య ప్రదేశ్ లోని వ్యక్తి పామును కాపాడి దాన్ని మెడలో వేసుకుని మరీ రీల్స్ తీసుకున్నాడు. కానీ ఇంతలో అది కాటు వేయడంతో విలవిల్లాడిపోయాడు.ఈ వీడియో వైరల్గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.