Gyanavapi masjid Dispute: జ్ఙానవాపి మసీదులోని కొలను ప్రాంతాన్ని సీజ్ చేయాలని వారణాసి కోర్టు ఇచ్చిన ఆదేశాలను అసదుద్దీన్ ఒవైసీ వ్యతిరేకించారు. అది ఒక మసీదు అని... తీర్పు వచ్చేంతవరకూ మసీదుగానే ఉంటుందని అన్నారు.
Gyanvapi Masjid: దేశవ్యాప్తంగా జ్ఞానవాపి మసీదు వివాదం హాట్ టాపిక్గా మారింది. ఈ వివాదం రోజురోజుకు ముదురుతోంది. సర్వే పనులు, నివేదికలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతోంది. మసీదు ఆవరణలో శివలింగం బయటపడిందని ఓ వర్గం చెబుతోంది. ఈమేరకు కోర్టు సైతం పిటిషన్ వేశారు. 12 అడుగుల ఎత్తుతో నంది ముఖంతో శివలింగం ఉందని అంటున్నారు. శివలింగం ఉందన్న ప్రకటనను మరో వర్గం ఖండించింది. మసీదు ప్రాంగంణంలో ఏముందన్న దానిపై న్యాయవాదులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు.
India-China Border:భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. చైనా దురాక్రమణలను సైనిక బలగాలు అడ్డుకుంటున్నాయి. శాంతి చర్చలు ఎన్ని జరిగినా జిన్పింగ్ సేనల తీరు మారడం లేదు. దీంతో చైనాకు ధీటుగా భారత దళాలు సమాధానం ఇస్తున్నాయి. సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి వివాదం సమిసిపోకపోవడంతో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది.
Railway Jobs 2022: ఐటీఐ విద్యార్ధులకు గుడ్న్యూస్. భారతీయ రైల్వేలో భారీగా అప్రెంటిస్ ఖాళీలు భర్తీ కానున్నాయి. ఇందులో భాగంగా రైల్వే అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2022 జారీ అయింది.
Shakuntala Railways Owner: భారతీయ రైల్వేలో నిత్యం లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఈ రైల్వే సామ్రాజ్యంలోని ఓ రైల్వే లైన్ మాత్రం ఇప్పటికీ బ్రిటీష్ ఆధీనంలోనే ఉంది. అదేంటో తెలుసా?
BJP Strategy: దక్షిణాది రాష్ట్రాలపై కమలనాథులు దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పుంజుకోవాలని పావులు కదుపుతున్నారు. అగ్ర నేతల టూర్తో నేతలు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని చూస్తోంది. త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లోనూ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది.
Indian Railways: రైల్వే నియమాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. మీ ట్రైన్ టికెట్ రద్దు చేయకుండానే..ట్రావెల్ డేట్ మార్చుకోవచ్చు. ఇలాంటి కొన్ని నియమాలు మీ ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తాయి.
Assam Floods: అస్సోంలో వరద బీభత్సం సృష్టిస్తోంది. పోటెత్తుతున్న వరద కారణంగా 222 గ్రామాలు ప్రభావితమై..57 వేలమంది నిరాశ్రయులయ్యారు. రోడ్లు కొట్టుకుపోతున్నాయి.
Cyber Crimes Alert: సైబర్ నేరాలు పెచ్చుమీరిపోతున్నాయి. ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయినా అంతే సంగతులు. డబ్బులు స్వాహా చేయడం..ఎక్కౌంట్లు హైజాక్ చేయడం సర్వసాధారణమైపోయింది. అందుకే సైబర్ దోస్త్ పలు సూచనలు జారీ చేస్తోంది.
Congress Chintan Shivir: దేశంలో కాంగ్రెస్ జోరు పెంచినట్లు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికలే టార్గెట్గా పావులు కదుపుతోంది. ఉదయ్పూర్ నవ సంకల్ప్ చింతన్ శివిర్తో కార్యకర్తల్లో జోష్ నింపుతోంది. బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సభ వేదిక నుంచి నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
Assam Floods: అస్సోంలో భారీ వర్షాలతో అతలాకుతలమౌతోంది. వరద పోటెత్తుతోంది. వరదల కారణంగా ఇప్పటికే రాష్ట్రంలో ముగ్గురు మృతి చెందగా..25 వేల మంది నిరాశ్రయులయ్యారు.
Sharad Pawar: ఎన్సీపీ అధినేత శరద్ పవార్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ.. మహారాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి వినాయక్ అంబేకర్ను ఆ పార్టీ కార్యకర్తలు చెంపదెబ్బ కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
India Covid: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు స్వల్పంగా తగ్గుతున్నాయి. నిన్నటితో పోల్చితే ఇవాళ దాదాపు 371 కేసులు తగ్గాయి. అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు.
Manik saha tripura New CM: బ్లిపవ్ కుమార్ దేబ్ వారసుడిగా ఎంపీ మాణిక్ సాహా ఎంపికయ్యారు. త్రిపుర నూతన ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. బ్లిపవ్ కుమార్ దేబ్ రాజీనామా చేయడంతో తదుపరి సీఎం ఎవరన్న ఉత్కంఠకు బీజేపీ అధిష్టనం తెరదించింది. సీఎం అధికారిక నివాసంలో బీజేపీ శాసన సభా పక్షం సమావేశమై మాణిక్ సాహాను ఎన్నుకొంది.
KA Paul vs Pawan Kalyan: తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇటీవల జరిగిన ఆసక్తికరమైన పరిణామాలు..అంతకంటే కీలకమైన చర్చకు దారి తీశాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కంటే కేఏ పాల్ గొప్పవాడా అనేదే ఈ చర్చ. ఆశ్చర్యంగా ఉందా..లెట్స్ వాచ్ ద స్టోరీ..
rahul gandhi news : కాంగ్రెస్ నవ సంకల్ప్ చింతన్ శిబిరంలోనే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు రాహుల్ గాంధీకి అప్పగించాలనే డిమాండ్ పెద్ద యెత్తున వినిపించినట్లు తెలుస్తోంది. పార్టీ పగ్గాలు రాహుల్ గాంధీకి అప్పగించి... ఆయన దేశమంతా రైలు యాత్ర చేయాలని నేతలు ప్రతిపాదించారు. దేశమంతా రైల్లో పర్యటించి ప్రజలను కలిసి సమస్యలు తెలుసుకుంటే పార్టీకి బాగుంటుందనే అభిప్రాయం కొందరు నేతల నుంచి వ్యక్తమైంది.
Biplav Kumar Deb Resigns: త్రిపుర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ ఎస్.ఎన్. ఆర్యను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు.
Aadhaar-Voter Id Card Link: ప్రస్తుతం అన్నింటికీ ఆధార్ కార్డు ఆధారమైపోతోంది. ఆధార్ కార్డుతో అనుసంధానం ఒక్కొక్కటిగా అమలవుతోంది. ఇప్పుడు మరో కీలకమైన కార్డుతో ఆధార్ కార్డును అనుసంధానించబోతోంది ప్రభుత్వం..