Jammu Kashmir Bus Fire: జమ్మూకశ్మీర్లో ఉగ్రదాడి జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైష్ణోదేవి భక్తులతో వెళుతున్న బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 22 మందికి గాయాలయ్యాయి.
List of Trains Cancelled: అసని తుపాన్ తీవ్ర తుపాన్గా రూపం దాల్చనున్న నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కొన్ని రైళ్లను రద్దు చేయగా ఇంకొన్ని రైళ్లను రీషెడ్యూల్ చేసి, మరికొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు.
Bus falls into gorge near Tirupati: పెళ్లి బృందంతో తిరుపతికి బయలుదేరిన ప్రైవేటు బస్సు భాకరాపేట వద్ద మలుపు తిరిగే క్రమంలో అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 50 మంది వరకు పెళ్లి బృందం ఉన్నట్టు తెలుస్తోంది.
Yatra Online IPO: ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీ సంస్థ యాత్రా ఆన్ లైన్ ఇప్పుడు పబ్లిక్ ఇష్యూకు దరఖాస్తు చేసుకుంది. అందుకోసం సెబీకి అవసరమైన పత్రాలను శనివారం సమర్పించింది. ఈ ఐపీఓ ద్వారా రూ. 750 కోట్ల విలువైన షేర్లను విక్రయించేందుకు ఆస్కారం ఉంది.
Revanth Reddy press meet: కేంద్ర బడ్జెట్ని విమర్శిస్తూనే అదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంలోని పెద్దలపై మాట్లాడిన భాష, ప్రస్తావించిన అంశాలను తీవ్రంగా ఎండగట్టడం ద్వారా రేవంత్ రెడ్డి ఒకేసారి బీజేపి, టీఆర్ఎస్ పార్టీలకు షాక్ ఇచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Subhash Chandra Visits Tirumala: తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని గురువారం దర్శించుకున్నారు రాజ్యసభ సభ్యులు, జీ గ్రూప్ వ్యవస్థాపకులు డా. సుభాష్ చంద్ర. గురువారం ఉదయం వీఐపీ స్పెషల్ ఎంట్రీ దర్శన్ సమయంలో ఆలయానికి విచ్చేసిన ఆయనకు టీటీడీ అధికారులు ఘనస్వాగతం పలికారు. దర్శనం తర్వాత టీటీడీ అధికారులు సుభాష్ చంద్రకు తీర్థప్రసాదాలు అందజేశారు.
Attack on Teenmar Mallanna at Shanarthi Telangana office: ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్నపై శుక్రవారం రాత్రి దాడి జరిగింది. హైదరాబాద్ మేడిపల్లిలోని శనార్థి తెలంగాణ కార్యాలయంలోకి చొచ్చుకొచ్చిన దుండగులు.. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ను బూతులు (Boothulu) తిడుతూ దాడికి పాల్పడ్డారు. తనపై దాడి జరిగిన అనంతరం ఆ వివరాలు మీడియాకు వెల్లడించిన తీన్మార్ మల్లన్న.. కత్తితో దుండగులు జరిపిన దాడిలో తన చేతికి గాయమైందని (Teenmar Mallanna injured in attack) అన్నారు.
Etela Rajender press meet live updates: హుజూరాబాద్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన బీజేపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరో సంచలన ప్రకటన చేశారు. బీజేపి అధిష్టానం ఆదేశిస్తే తాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రేశేఖర్ రావుపై పోటీ చేయడానికైనా సిద్ధమేనని ఈటల రాజేందర్ ప్రకటించారు.
Bipin Rawat Helicopter Crash : చెన్నై: ఆర్మీ హెలీక్యాప్టర్ తమిళనాడులోని ఊటీలో కూలిపోయింది. హెలీక్యాప్టర్లో డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
Sirivennela Sitaramasastri: తెలుగు సినీ పరిశ్రమకు మరో షాక్ ఎదురైంది. ప్రముఖ సినీ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక లేరు. అనారోగ్యంతో కాస్సేపటి క్రితం తుది శ్వాస విడిచారు.
పంజాబ్లో మహిళా ఓటర్లను ఆకట్టుకునేలా వారికి బంపర్ ఆఫర్ ప్రకటిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల హామీలు గుప్పించారు. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే.. 18 ఏళ్లు పైబడిన ప్రతీ మహిళకు నెలకు రూ. 1000 అందివ్వనున్నట్టు అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
ఇటీవల పెట్రోల్పై 5 రూపాయలు, డీజిల్పై 10 రూపాయలు ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కొంతమేరకు వ్యాట్ తగ్గించుకుని వాహనదారులపై ఆర్థికభారం పడకుండా చూడాల్సిందిగా విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. కేంద్రం పిలుపు మేరకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ని తగ్గించగా.. తాజాగా ఆ రాష్ట్రాల జాబితాలో ఛత్తీస్ఘడ్ కూడా వచ్చిచేరింది.
న్యూజిలాండ్పై నేడు జరిగిన 2వ T20 మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 153 పరుగుల స్వల్ప స్కోర్తోనే సరిపెట్టుకుంది. అనంతరం కివీస్ జట్టు నిర్దేశించిన 154 పరుగుల విజయ లక్ష్యాన్ని టీమిండియా జట్టు మూడు వికెట్ల నష్టానికి 17.2 ఓవర్లలోనే ఛేధించింది.
Coronavirus positive cases in Telangana హైదరాబాద్: తెలంగాణలో ఇప్పటివరకు నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసులు (COVID-19 latest updates from Telangana) సంఖ్య 6,73,889 కి చేరింది. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం గత 24 గంటల వ్యవధిలో 164 మంది కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకోగా, మరొకరు కరోనాతో కన్నుమూశారు.
Puneet Rajkumar Died: కన్నడ పవర్స్టార్ పునీత్ రాజ్కుమార్ (46) కన్నుమూశారు. శుక్రవారం ఉదయం జిమ్లో వ్యాయామం చేస్తూ కుప్పకూలిన పునీత్ను ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. ఆయన మరణం పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
Puneeth Rajkumar Health: శాండిల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ శుక్రవారం బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. గుండె పోటు (Puneeth Rajkumar Heart Attack) కారణంగా అతడిని ఆస్పత్రిలో చేర్చినట్లు కన్నడ సినీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. పునీత్ రాజ్ కుమార్ కు వైద్యులు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారని తెలుస్తోంది.
China Puts City On Lockdown: చైనాలో మళ్లీ కరోనా (Covid Cases In China) కల్లోలం మొదలైంది. ఓ వృద్ధ జంట కారణంగా పలు ప్రాంతాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా వైరస్ స్పైక్ కేసులు (Covid Spike In China) అధికంగా నమోదవుతున్న కారణంగా లాన్జౌ (China Puts Lanzhou On Lockdown) అనే నగరంలో అధికారులు లాక్డౌన్ విధించారు.
Nawab Malik On Sameer Wankhede: బాలీవుడ్ నటీనటుల ఫోన్లను ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే అక్రమంగా ట్యాప్ చేస్తున్నారని మహారాష్ట్ర రాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ (Nawab Malik News) ఆరోపించారు. సెలిబ్రిటీల ఫోన్లను ట్యాప్ (Phone Tapping News) చేసి వారి నుంచి డబ్బును డిమాండ్ చేస్తున్నట్లు తనకు ఓ లేఖ ద్వారా తనకు తెలిసినట్లు వెల్లడించారు.
RRR Movie Teaser: డైరెక్టర్ రాజమౌళి ప్రతిష్టాత్మికంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడనుండడం వల్ల ప్రమోషన్స్ను ప్రారంభించేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తుంది. చిత్ర టీజర్ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.