AP Corona Update: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. గత కొద్దిరోజుల్నించి కరోనా పాజిటివ్ కొత్త కేసుల్లో గణనీయంగా తగ్గుదల కన్పిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) ఉధృతి దాదాపుగా తగ్గింది. గత 24 గంటల్లో కేవలం 909 కొత్త కేసులు నమోదయ్యాయి. 13 మంది మరణించగా..ఇప్పటి వరకూ 13 వేల 660 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 19 లక్షల 63 వేల 728 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 17 వేల 218 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 2 కోట్ల 57 లక్షల 8 వేల 411 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 1543 మంది కరోనా నుంచి కోలుకుని ఇంటికి డిశ్చార్జ్ అయ్యారు.


Also read: Ease of Doing Business: ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకు నిలబెట్టుకోవాలి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook