ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి, ‘ఆంధ్రకేసరి’ టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి (Tanguturi Prakasam Panthulu Birth Anniversary) నేడు. టంగుటూరి ప్రకాశం పంతులు గారి 148వ జయంతిని పురస్కరించుకుని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులు (YS Jagan tributes to Tanguturi Prakasam Panthulu) అర్పించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిబద్ధత, ధైర్యం, సమైక్యతకు నిదర్శనం.. స్వాతంత్ర్య సమరయోధుడు, ‘ఆంధ్రకేసరి’ ప్రకాశం పంతులు 148వ జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తున్నానని ఏపీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ప్రకాశం పంతులు సేవల్ని స్మరించుకున్నారు.