Pranitha Subhash: తన అభిమానులకు హీరోయిన్ ప్రణీత గుడ్‌ న్యూస్‌ చెప్పింది. తనకు పండంటి బిడ్డ పుట్టిందని వెల్లడించింది. ఈమేరకు ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఇప్పుడా ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు సైతం విపరీతంగా కామెంట్స్ పెడుతున్నారు. గతకొంతకాలంగా ఎన్నో కష్టాలు ఎదురుకొన్నామని..ఇప్పుడు తమకు పండంటి బిడ్డ పుట్టిందంటూ కామెంట్ పెట్టింది. ఫోటోలో తన బిడ్డను చూసుకుంటూ ప్రణీత మురిసిపోతోంది. పొత్తిళ్లలో ఉన్న తన బిడ్డను చూస్తున్న చూపులో మాతృత్వ ప్రేమ కనపడుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతేడాది ప్రణీత పెళ్లి చేసుకుంది. బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్‌ రాజును వివాహమాడింది. పెళ్లి సైతం బయటకు రాకుండా జాగ్రత్త పడింది. పెళ్లికి ముందు ఈవార్తను సోషల్ మీడియాలో ప్రకటించింది. కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. తన ప్రెగ్నిన్సీ విషయాన్ని ఈఏడాది ఏప్రిల్‌లో వెల్లడించింది. తాను టెస్ట్‌లు చేయించుకున్నట్లు..స్కానింగ్ రిపోర్ట్‌ను సైతం ట్విట్టర్‌లో తన అభిమానులతో పంచుకుంది.



Also read:TPCC Chief Revanth Reddy: రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే..కేసీఆర్ మాయలోడన్న రేవంత్‌రెడ్డి..!


Also read:Nayanthara-Vignesh Shivan: మరో వివాదంలో నయన్ దంపతులు..చర్యలు తప్పవంటున్న టీటీడీ..!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook