హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్, సాయి పల్లవి తొలిసారి జంటగా కలిసి నటించిన సినిమా డిపడి లేచే మనసు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న సినిమాకు విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తుండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వీడియో సాంగ్ ప్రోమోను తాజాగా మేకర్స్ విడుదల చేశారు.