పవన్ కళ్యాణ్, రానా తెరకెక్కుతున్న 'బీమ్లా నాయక్' సినిమా నుండి 4వ పాట విడుదల అయింది. అడవి తల్లి మాట పాటలో.. పవన్ కళ్యాణ్ తో "పంతాలు పోవద్దు బిడ్డ అంటూ" రానాకు  సూచనలు ఇస్తున్నట్టు కొనసాగుతుంది. రామజోగయ్య శాస్త్రి  పాటకు లిరిక్స్ రాయగా.. థమన్ స్వరాలు అందించాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిజానికి ఈ పాటను డిసెంబర్ 2 వ తేదీన విడుదల చేయాలనీ ముందుగా ప్రకటన చేసినా.. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మరణంతో పాట విడుదలను పోస్ట్ పోన్ చేశారు. అయితే ఈ రోజు ఈ పాటను విడుదల చేసింది చిత్ర యూనిట్. 


 



Also Read: Breaking News: ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కన్నుమూత!


పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి నటిస్తున్న తొలి మల్టీస్టారర్ చిత్రమిది.  ఈ సినిమాలో పవన్ కు జోడిగా నిత్యా మీనన్ నటిస్తుండగా..  రానాకు జోడిగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. సముద్రఖని, మురళీ శర్మ, రఘుబాబు, నర్రా శ్రీను, కాదంబరి కిరణ్, పమ్మి సాయి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.  




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి