కొత్త ఏడాదిని పుసర్కరించుకొని నటీ ఛార్మీ సర్ సంచలన ప్రకటన చేసింది. జనవరి 2 ఎవరూ ఊహించని సర్ ప్రైజ్ ఇస్తానని ప్రకటించింది. తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ మేరకు ప్రకటన చేసింది.  కొంపదీసి తన పెళ్ళి విషమయా లేక మరోకటి ఏదైన ఉందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 



యంగ్ హీరో రామ్- పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో ఓ మూవీ తెరపైకి వస్తోంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది. ఈ సినిమాకి చార్మీ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. దీంతో ఛార్మీ ఇచ్చే సర్ ప్రైజ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.