మోగా ఫ్యామిలీ మెంబర్ నాగబాబులో అసలు మానవత్వంమే లేదు.. ఆయన ఎంతో క్రూరులు.. ఆయనకు ఆడవాళ్లంటే ఏమాత్రం గౌరవం లేదు.. ఆయనకు జాలి,దయ అనేవి లేవు అంటూ ..ఆయనపై శ్రీరెడ్డి తన దైన శైలిలో విరుచుకుపడింది. శ్రీరెడ్డి డిమాండ్లపై నాగబాబు స్పందించిన కొద్దిసేపటికే  ఆయనపై శ్రీరెడ్డి ఎదురుదాడికి దిగింది.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నీతులు మాట్లాడుతున్న నాగబాబు మిస్టర్ పర్ఫెక్ట్ కాదని బాంబు పేల్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రీరెడ్డి మాటల్లో చెప్పలంటే  ‘ నాగబాబు గారు మీరు గొప్ప మానవతా వాది అనుకుంటున్నారా ?... ఎంత దయనీయంగా మాట్లాతున్నారు. అసలు ఆడవాళ్లంటే  మీకు గౌవరం లేదు. మీరు  మానవత్వం ముసుగు వేసుకున్నారు.. మీకు మీరు చాలా పర్‌ఫెక్ట్ మనిషిని అనుకుంటున్నట్టున్నారు. మీరు అడిగిన ప్రతీ ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను వేచి చూడండి సర్.. ’ అంటూ శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టింది. 


 


 


నటి శ్రీరెడ్డి సంచనల ఆరోపణలు మరో సారి చర్చనీయంశంగా మారింది. ఇప్పటికే శ్రీరెడ్డి డిమాండ్లపై చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ తో సహా ఎందరో నటులను టార్గెట్ చేసిన శ్రీరెడ్డి..ఇప్పుడు తాజాగా నాగాబాబుపై కూడా ఆరోపణలు సంధించడం విశేషం