ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం హర్దోయి వద్ద ట్రాక్టర్, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెండదారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా ప్రమాద ప్రదేశానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని పోలీసులు సమీప ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


కాగా ఈ ప్రమాదంతో హర్దోయి ప్రధాన రహదారిపై కాసేపు ట్రాపిక్ జామ్ అయింది.