Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ చేసిన బాల రాముడి విగ్రహం ఎత్తు 51 అంగుళాలుగా ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయోధ్యలో రామ మందిరంలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడాని ముగ్గురు శిల్పులు విగ్రహాలను తయారు చేశారు. అందులో కర్ణాటకలోని మైసూరు చెందిన అరుణ్ యోగిరాజ్ రూపొందించిన బాల రాముడి విగ్రహాన్ని ప్రధాన ఆలయంలో ప్రతిష్ఠించారు.


మిగతా రెండు అంతస్తుల్లో మరో రెండు విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు.


అయోధ్యంలో తూర్పు ద్వారం గుండా భక్తులు ప్రవేశించి.. దక్షిణ ద్వారం గుండా బయటకు రావాల్సి ఉంటుందని అయోధ్య ఆలయ ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు.


ఇక ప్రధాన ఆలయానికి భక్తులు చేరుకోవడానికి 32 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది.


అయోధ్య ప్రధాన ఆలయాన్ని సంప్రదాయ నాగరశైలిలో నిర్మించారు.


380 అడుగుల పొడువు.. 250 అడుగుల వెడల్పు.. 161 అడుగుల ఎత్తుతో నిర్మించారు.


ప్రతి అంతస్తు 20 అడుగుల ఎత్తు ఉంది.


మొత్తం 392 స్తంభాలు.. 44 గేట్లు ఉన్నాయి.


Also Read: Suryavanshi Thakur: ఐదు వందల ఏళ్ల తర్వాత నెరవేరిన శపథం.. పట్టువదలని సూర్యవంశి ఠాకూర్‌ వంశీయులు


Also Read: APCC Chief YS Sharmila: తొలి రోజే స్వరాష్ట్రం ఏపీలో వైఎస్‌ షర్మిలకు ఘోర అవమానం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook