Bihar Political Crisis: బీహర్ జేడీయూ నేత ఆర్జేడీ నుంచి విడిపోయి ఈరోజు (ఆదివారం)  గవర్నర్ కు రాజేంద్ర అర్లేకర్‌ కు తన రాజీనామా సమర్పించిన విషయం తెలిసిందే. ఈ  క్రమంలోనే కాంగ్రెస్, ఆర్జేడీ నేతలు నితిష్ పై విమర్షల బాణాలు ఎక్కుపెడుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్  జాతీయ అధ్యక్షుడు మల్లీ కార్జున ఖర్గే నితీష్ కుమార్ ను ఆయారామ్, గయా రామ్ నేత అని కామెంట్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలా ఉండగా .. లాలు ప్రసాద్ యాదవ్ కూతురు రోహిణి ఆచార్య నితీష్ కుమార్ తీరుపై మండిపడ్డారు. తనదైన స్టైల్ లో.. ఎక్స్ లో చెత్తను తీసుకెళ్లే ట్రాలీని పోస్ట్ చేసి చెత్త, చెత్తకుప్పనే చేరుకుంటుందని కామెంట్ పెట్టారు. పోస్ట్ చేసిన కాసేపటికి ఆమె తిరిగి డిలీట్ చేశారు.


Also Read: Wedding: ''భర్తలతో విడిపోయిన భార్యలకు గుడ్ న్యూస్..'' కీలక తీర్పు వెలువరించిన హైకోర్టు..


అప్పటికే ఆ క్లిప్సింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా, ఆదివారం జనతాదళ్ యునైటెడ్ నేత నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. బీజేపీని గద్దె దించడమే టార్గెట్ గా ఇండియా కూటమి ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా, నితీష్ కుమార్ మరల ఆర్జేడీతో విడిపోయి, బీజేపీతో బంధంవైపు అడుగులు వేస్తున్నారు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook