EPFO Alert: ఈపీఎఫ్‌వో(EPFO) తన ఖాతాదారులను అలర్ట్ చేసింది. ఖాతాదారులెవరూ తన సమాచారాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయొద్దని తెలిపింది. ఒక వేళ అలా జరిగితే ఖాతాదారులు పెద్ద మోసాలకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈపీఎఫ్‌వో(EPFO)కు సంబంధించి చిన్న సమాచారం మోసగాళ్లకు దొరికినా మీ ఖాతా నుంచి డబ్బు పోయే ప్రమాదం ఉందని పేర్కొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎప్పుడు తన ఖాతాదారుడి నుంచి ఆధార్, పాన్‌, యూఏఎన్(UAN), బ్యాంక్ వివరాల సమాచారాన్ని అడగమని ఈపీఎఫ్‌వో స్పష్టం చేసింది. ఒక వేళ పీఎఫ్‌ పేరుతో సమాచారం అడిగినా స్పందించవద్దని తెలిపింది. సోషల్‌ మీడియాపై మరింత జాగ్రత్త ఉండాలని ఖాతాదారులకు సూచించింది. ఈమేరకు వినియోగదారుల కోసం ట్వీట్ చేసింది. పీఎఫ్ ఖాతాలో అధిక మొత్తం డబ్బు ఉంటుందని కాబట్టి..మోసగాళ్ల చూపు ఉంటుందని..ఆన్‌లైన్‌ మోసాలు జరిగే అవకాశం ఉందని ఈపీఎఫ్‌వో అలర్ట్ చేసింది.


Also read: Flipkart Offers: రూ.60 వేల LG 43 ఇంచుల స్మార్ట్ టీవీ కేవలం రూ.21 వేలకే.. ఆఫర్ మూడు రోజులు మాత్రమే!


Also read:Naveen Kumar Jindal: ఉదయ్‌పూర్‌లో ఉద్రిక్త వాతావరణం..కొనసాగుతున్న బెదిరింపుల పర్వం..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి