భారత దేశంలో తొలి లవ్ జిహాద్ కేసు బరేలి జిల్లాలో నమోదు అయింది. ఇటీవలే ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన Prohibition of Unlawful Conversion of Religion Ordinance, 2020 ప్రకారం డియోరానియా పోలీస్టేషన్‌లో ఆదివారం ఒక కేసు నమోదు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) నవంబర్ 24న కొత్త చట్టం అమలులోకి వస్తుంది అని తెలిపారు. ఈ చట్టం మేరకు లవ్ జిహాద్ సంబంధిత కేసుల్లో అత్యధికంగా 10 సంవత్సరాల వరకు శిక్షలభిస్తుంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook