హిమాచల్ ప్రదేశ్ లో కూడా  బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోరు నువ్వా నేనా అనట్లుగా మారిపోయింది. కౌటింగ్ ప్రారంభమైన తొలి గంటలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చింది. అయితే తర్వాతి క్షణం నుంచి కాంగ్రెస్ ఊపందుకుంది. ఆధిక్యాన్ని 10 నుంచి 21కి ఎగబాగికింది. ప్రస్తుతం బీజేపీ 29 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది