భారత్‌లో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 90,633 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వెయ్యికి పైగా మరణించారు. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య  (COVID19 Cases In India)41,13,812కు చేరింది. 1,065 తాజా కోవిడ్19 మరణాలతో దేశంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 70,626కు చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ ఆదివారం ఉదయం విడుదల చేసింది. Skipping Breakfast: బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే ఎన్ని నష్టాలో తెలుసా..! 
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ Hot Pics