Corona Cases Today in India: భారత దేశంలో మరోసారి కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 8,503 మందికి కరోనా బారిన పడినట్లు తేలింది. అయితే కరోనా మరణాల్లో అనూహ్యంగా పెరుగుదల కనిపించింది. గురువారం ఒక్కరోజే 624 మంది మరణించారు. మరోవైపు వైరస్ నుంచి 7,678 మంది కరోనా నుంచి కోలుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో ఇప్పటి వరకు 3,46,74,744 మంది కరోనా బారిన పడ్డారు. అందులో 3,42,05,066 మంది వైరస్ నుంచి విముక్తులయ్యారు. దాదాపుగా 4,74,735 మంది కరోనా ధాటికి మరణించారు. ప్రస్తుతం దేశంలో 94,943 యాక్టివ్ కేసులు ఉన్నాయి.


ప్రపంచవ్యాప్తంగా కరోనా..


ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతోంది. ఒక్కరోజే 6,04,517 మందికి కొవిడ్​ సోకింది. మరో 7,093 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 26,87,40,130కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 53,02,617కు పెరిగింది.  


Also Read: Bird Flu Kerala: కేరళలో మరోసారి బర్డ్ ఫ్లూ వ్యాప్తి.. అలప్పుజ జిల్లాలో వాటిపై నిషేధం


Also Read: Bipin Rawat's mortal remains: బిపిన్ రావత్‌ పార్థివదేహానికి PM Modi అంతిమ నివాళి 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook