దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ.. JNUలో నిన్న రాత్రి భయానక వాతావరణం నెలకొంది. గుర్తు తెలియని దుండగులు ముసుగులు వేసుకుని క్యాంపస్‌లోకి ప్రవేశించారు. చేతుల్లో కర్రలు, రాడ్లతో లోపలికి వచ్చిన దుండగులు .. విద్యార్థులపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో 34 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి.  రాత్రి నానా హంగామా జరగడంలో రంగ ప్రవేశం చేసిన పోలీసులు .. అక్కడి నుంచి విద్యార్థులందరినీ చెదరగొట్టారు. 
ఈ రోజు JNU క్యాంపస్ వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐతే దాడి జరిగిన విధానం.. దాడి అనంతరం JNU లోపలి దృశ్యాలు భయానకంగా కనిపిస్తున్నాయి. JNU లోపల ఫర్నీచర్ అంతా ధ్వంసమైంది. కిటికీల అద్దాలు పగిలిపోయాయి. ఆ భయానక దృశ్యాలు ఓసారి చూడండి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 [[{"fid":"180927","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..