Uttarakhand Accident: చార్‌ ధామ్‌ యాత్రలో విషాదం నెలకొంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడింది. ఈప్రమాదంలో 22 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. పలువురికి తీవ్ర గాయాలైనట్లు పోలీసులు చెబుతున్నారు. ఉత్తరాఖండ్‌ యమునోత్రి హైవేపై ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రయాణికులంతా మధ్యప్రదేశ్‌కు చెందినవారిగా గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేశారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also read: Shankaramma Comments: నా జోలికి వస్తే కాళ్లు విరగ్గొడతా..కేఏ పాల్‌పై శంకరమ్మ మండిపాటు..!


Also read:Salman Khan: బాలీవుడ్‌లో కలకలం..సల్మాన్‌ ఖాన్‌కు బెదిరింపు లేఖ..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook