బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు (Gold Rate Today) స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. హైదరాబాద్‌ (Gold Price In Hyderabad), విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.130 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.51,370 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,090 వద్ద ట్రేడ్ అవుతోంది. IPL 2020: యూఏఈలోనే ఐపీఎల్ 2020.. 3 వేదికలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు పెరిగాయి. నేటి మార్కెట్‌లో రూ.50 పెరుగుదలతో మార్కెట్ ప్రారంభమైంది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.49,100 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,900కి ఎగసింది. హాట్ మోడల్, ఫుట్‌బాల్ రిఫరీ ఫొటోలు వైరల్


బులియన్ మార్కెట్ చరిత్రలోనే వెండి ఆల్‌టైమ్ గరిష్ట ధరల్ని నమోదు చేసింది. నేడు వెండి ధర రూ.2,250 మేర భారీగా పెరిగింది. దీంతో నేడు 1 కేజీ వెండి ధర ధర రూ.55,400కి ఎగసింది. మార్కెట్‌లో ఇప్పటివరకూ ఇదే ధర అత్యధికం. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధరలో ట్రేడ్ అవుతోంది.  వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..