3rd Phase Lok Sabha Polls 2024: మూడో దశలో భాగంగా ప్రధాని మోదీ సహా ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు..

Tue, 07 May 2024-1:42 pm,

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాత్‌లోని గాంధీ నగర్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. గుజరాత్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే తన భార్యతో కలిసి కర్ణాటకలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మధ్య ప్రదేశ్‌ మాజీ సీఎం శివరాజ్ సింగ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఎన్సీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు శరత్ పవార్ తన కూతురు సుప్రియా సూలే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఎన్సీపీ ప్రస్తుత ఎంపీ  అజిత్ పవార్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

రితేష్ దేశ్‌ముఖ్ తన భార్య  జెనీలియా తల్లితో కలిసి  సహా మహారాష్ట్రలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link