Ayodhya City: భూమిపూజ కోసం ముస్తాబైన అయోధ్య నగరం..ఫోటోలు

Tue, 04 Aug 2020-7:46 pm,

అయోధ్యలో ప్రవేశించే ఆహ్వానితులను స్వాగతించడానికి పెద్ద గేటు నిర్మించారు.

అయోధ్యలో రామ్ పౌడి ఘాట్ వద్ద ఏర్పాట్లు..  

అయోధ్యలోని గోడలపై రంగురంగుల పెయింటింగ్స్ కనిపిస్తాయి  

రంగు రంగుల లైటింగ్...

శ్రీరాముడి జీవితంలో ప్రధాన ఘట్టాలను అయోధ్య గోడలపై చిత్రీకరించారు.

భూమి పూజకు ముందు అయోధ్యలో భజనలు, కీర్తనలతో.. భక్తిరంజక వాతావరణం ఏర్పడింది.  

రావణుడితో పాటు పలు రాక్షసుల విగ్రహాలు తయారు చేశారు.

విష్ణువు వాహనం గరుడ విగ్రహం తయారు చేశారు.

రాముడి ప్రియ భక్తుడు ఆంజనేయుడి విగ్రహం..

ఆది పూజను అందుకునే వినాయకుడి విగ్రహం...

అయోధ్యలో ఒక అందమైన చిత్రం

దశకంఠుడి చిత్రం

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link