Free Ration Scheme: రేషన్ కార్డు హోల్డర్లకు గుడ్‌న్యూస్.. మరో ఐదేళ్లు పొడగింపు

Sat, 04 Nov 2023-6:10 pm,

2020లో కోవిడ్ మహమ్మారి సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKAY) స్కీమ్‌ను ప్రవేశపెట్టింది.   

ఈ పథకం కింద లబ్ధిదారులకు ఉచితంగా ఐదు కిలోల గోధుమలు లేదా బియ్యం అందజేస్తోంది.   

ఈ స్కీమ్‌ను ఏడాది డిసెంబర్ నెలతో ముగియనుండగా.. ప్రధాని మోదీ ఐదేళ్లు పొడగించారు.  

అంటే డిసెంబర్ 2028 వరకు ఈ స్కీమ్‌ కింద రేషన్ కార్డు దారులు ఉచితంగా రేషన్ పొందొచ్చు.   

ఐదు రాష్ట్రాల్లో విజయమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వరాల జల్లు కురిపిస్తోంది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link