Mysore Rail Museum: పర్యటకులను ఆకర్షిస్తోన్న మైసూరు రైల్వే మ్యూజియం

Wed, 16 Sep 2020-8:30 pm,

రైల్వే మ్యూజియంలో ఉన్న క్వీన్ కోచ్ చాలా ప్రత్యేకం. దీని ఇంటీరియర్ డిజైనింగ్ విజిటర్స్ ను మెప్పిస్తోంది.  

మైసూరు రైల్వే మ్యూజియంను 1979 లో ఏర్పాటు చేశారు. ఢిల్లీలో ఉన్న రైల్వే మ్యూజియం అతిపెద్ద మ్యూజికం కాగా.. మైసూరు రైల్వే మ్యూజియం రెండో అతిపెద్ద రైల్వే మ్యూజియం.

వివిధ ప్రాంతాల్లో ఉన్న రైల్వే కోచులను ఒక్క దగ్గరికి చేర్చి వాటిని అందమైన రెస్టారెంట్స్ గా మార్చారు. వాటిలో భోజనం చేస్తూ ఎంజాయ్ చేస్తారు పర్యటకులు.

రైల్వే కోచ్ హోటల్ లో ఒకేసారి 20 మంది కలిసి భోజనం చేసే అవకాశం ఉంది.  

ఈ రైల్వే మ్యూజియంను నో ఫ్రాఫిట్ నో లాస్ ప్రాతిపదికన నడుపుతున్నారు.,  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link