KCR inaugurates Rythu Vedika: రైతు వేదిక‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

Fri, 06 Nov 2020-5:28 pm,

KCR inaugurates Rythu Vedika In Kodakandla | జనగాం జిల్లా కొడకండ్లలో రైతు వేదిక‌ను తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైతు స‌మ‌న్వయ స‌మితి అధ్యక్షుడు ప‌ల్లా రాజేశ్వర్ రెడ్డి, మంత్రులు నిరంజ‌న్ రెడ్డి, ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు, శ్రీమతి స‌త్యవ‌తి రాథోడ్‌, సీఎస్ తదితరులు పాల్గొన్నారు.

ఈ ఫొటోలను తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం అధికారిక ట్విట్టర్, ఫేస్‌బుక్ నుంచి సేకరించి ఇక్కడ అందిస్తున్నాం.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link