Photos and News: గవర్నర్ తమిళిసైను రాజ్ భవన్ లో కలిసిన సీఎం కేసీఆర్

Sat, 29 Aug 2020-7:36 pm,

గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ బాబాయి ,  తమిళనాడులోని కన్యాకుమారి ఎంపి వసంత కుమార్ కరోనాతో పోరాతుడూ కన్ను మూశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గవర్నర్ ను మర్యాద పూర్వకంగా కలిసి పరామర్శించినట్టు సమాచారం.

సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ శాసన సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి పలు అంశాలు చర్చించినట్టు సమాచారం.

కరోనావైరస్ ను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ కు వివరించారు అని సమాచారం.

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link