JEE-NEET: కాంగ్రేస్ నేతల ఆందోళన, నిరసనలు

Fri, 28 Aug 2020-5:58 pm,

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. 

అదే సమయంలో జేఈఈ, నీట్ పరీక్షలు నిర్వహించడం పై కాంగ్రెస్ నేతలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. 

ఈ పరీక్షలు నిర్వహించకూడదు అని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.  

దేశ వ్యాప్తంగా నిరసనలకు కాంగ్రేస్ పిలుపునిచ్చింది. దాంతో కాంగ్రెస్ నేతలు వీధుల్లోకి వచ్చి అందోళన వ్యక్తం చేశారు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link