Diabetics: పొరపాటున కూడా షుగర్‌ వ్యాధిగ్రస్తులు ఈ పండ్లను తీసుకోకండి!

Sun, 02 Jun 2024-1:44 pm,

డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులు పొరపాటున కూడా ఈ పండ్లను తినకూడదు!  

100 గ్రాముల అరటిపండులో 12గ్రాముల వరకు చక్కెర ఉంటుంది. కాబట్టి డయాబెటిస్‌ రోగులు దీనికి దూరంగా ఉండాలి.   

100 గ్రాముల ద్రాక్షలో 16 గ్రాముల చక్కెర లభిస్తుంది. కాబట్టి దీనికి దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. 

డయాబెటిస్‌ రోగులు పైనాపిల్‌ తినకూడదు. ఎందుకంటే ఇందులో 16 గ్రాముల వరకు చక్కెర ఉంటుంది. 

తియ్యటి పండ్లలో చెర్రీ కూడా వస్తుంది. ఇందులో 8 గ్రాముల వరకు చక్కెర ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 

వంద గ్రాముల ఖర్జూరంలో 63 గ్రాముల చక్కెర ఉంటుంది.  డయాబెటిక్‌ పెషెంట్‌ అయితే పొరపాటున కూడా ఈ పండును తినకండి. షుగర్‌ లెవల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. 

లిచీ తియ్యగా ఉంటుంది. ఇందులో 16 గ్రాముల వరకు చక్కెర ఉంటుంది. కాబట్టి డయాబెటిక్‌ రోగులు ఈ పండును తినకూడదు.   

వేసవిలో డిమాండ్‌ ఉన్న పండ్లలో మామిడి పండు ఒకటి. దీని తీసుకోవడం వల్ల బోలెడు ఆరోగ్య లాభాలు ఉన్నప్పటికి డయాబెటిస్‌ రోగులకు  మామిడి తినడం మానుకోవాలని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link