Life style: బీ అలర్ట్.. ఈ ఫుడ్ ఐటమ్స్‌ తిన్న తర్వాత అస్సలు నీళ్లు తాగొద్దు.. ఎందుకో తెలుసా..?

Mon, 27 May 2024-9:45 pm,

కొన్నిపదార్థాలను తినేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది తినే ఆహారపు అలవాట్లు వేర్వేరుగా ఉంటాయి. కొందరు ఫుడ్ ఐటమ్స్ తినే ముందు అస్సలు నీళ్లుతాగరు.కానీ మరికొందరు నీళ్లను ఎక్కువగా తాగుతుంటారు.  

వాటర్ మిలన్ లో ఆల్ రెడీ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దాదాపు పుచ్చకాయంలో తొంభైశాతం నీళ్లు ఉంటుందని చెబుతారు. అందుకు వాటర్ మిలన్ తిన్న తర్వాత నీళ్లను తాగకూడదని చెబుతారు.  

ఆరెంజ్ లను తినకన్న ముందే నీళ్లు తాగాలి. ఆరెంజ్ తిన్న వెంటనే నోరంతా ఒక్క ప్రత్యేకంగా చప్పగా  మారిపోతుంది. అంతేకాకుండా కడుపులో కొన్నిరకాల మార్పులు వస్తాయి. అందుకే ఆరెంజ్ తిన్న తర్వాత నీళ్లుతాగకూడదు.  

టీలు, కాఫీలు తాగే ముందు మాత్రమే నీళ్లను తాగాలి. ఇవి తీసుకున్న ఒక గంట తర్వాత వరకు ఎలాంటి వాటర్ తీసుకొకూడదు. కానీ టీలు , కాఫీలు తాగిన తర్వాత మాత్రం పుక్కిళించవచ్చు. లేకుంటే నోటిలో నుంచి ఒకరకమైన స్మెల్ వస్తుంది.

అరటి పండ్లను ఆహారం తిన్న వెంటనే తీసుకొవాలి. కానీ అరటి పండ్లను తిన్న తర్వాత మాత్రం వాటర్ అస్సలు తాగకూడదు. దీని వల్ల శరీరంలో కొన్నిరకాల చర్యలు జరుగుతాయి.. అందుకే బనానా తిన్నాక గంట తర్వాత వరకు నీళ్లను తాగకూడదు.

పెరుగులో కూడా నీళ్ల పరిమాణం ఎక్కువగా ఉంటుంది. అందుకే పెరుగును, పాలను కలిపి తినకూడదు. అంతే కాకుండా.. పెరుగు తిన్న వెంటనే నీళ్లను తాగకూడదు.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link