Saturn-jupiter Retrograde: శని-బృహస్పతి తిరోగమనం.. అక్టోబర్ 31 నుంచి ఈ రాశులవారికి కనక వర్షమే!

Sat, 19 Oct 2024-10:34 am,

ముఖ్యంగా అక్టోబర్‌ 31వ తేదిన దీపావళి వచ్చింది. అయితే దీనికి ముందే కుంభరాశిలో శని గ్రహం తిరోగమనం చేయనుంది. ఆ తర్వాత బృహస్పతి గ్రహం కూడా వృషభ రాశిలో తిరోగమనం చేయడం వల్ల పండగ కొన్ని రాశులవారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది.  

అక్టోబర్‌ 31వ తేది నుంచి కొన్ని రాశులవారికి ఊహించని ధన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా అదృష్టం కూడా పెరుగుతుంది. దీని కారణంగా వీరు ఒక్కసారిగా ధనవంతులవుతారు.   

మేష రాశివారికి దీపావళి నుంచి ఊహించని ధన లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అలాగే అన్ని కోరికలు కూడా ఎంతో సులభంగా నెరవేరుతాయి. విద్యార్థులకు కూడా కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. కెరీర్‌ పరంగా ఊహించని లాభాలు కలుగుతాయి. 

వృషభ రాశివారికి కూడా ఈ రెండు గ్రహాల తిరోగమనం కారణంగా అదృష్టం ఒక్కసారిగా పెరుగుతుంది. దీంతో పాటు ఆరోగ్యం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వీరికి ఆదాయం కూడా పెరుగుతుంది. ముఖ్యంగా వీరు విదేశీ ప్రయాణాలు కూడా చేస్తారు.   

కుంభ రాశివారికి దీపావళి నుంచి అనుకున్న లాభాలు పొందుతారు. వ్యాపారాలు చేసేవారికి కూడా లాభదాయకంగా ఉంటుంది. కెరీర్‌ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. దీని కారణంగా ప్రేమ సంబంధాలు కూడా మెరుగుపడతాయి. అంతేకాకుండా ఆరోగ్యం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link