Jagannath Rath Yatra: ఇసుకేస్తే రాలనంత జనం.. పూరీ జగన్నాథమయం

Sun, 07 Jul 2024-7:52 pm,

Jagannath Rath Yatra 2024: ప్రతియేటా జగన్నాథ రథయాత్ర జరుగుతుంది.

Jagannath Rath Yatra 2024: బలభద్ర, సుభద్ర సమేత జగన్నాథుడు రథయాత్రలో పాల్గొన్నాడు.

Jagannath Rath Yatra 2024: ఒడిశాలోని పూరీలో జరిగిన ఈ యాత్రలో లక్షలాది మంది పాల్గొన్నారు.

Jagannath Rath Yatra 2024: ఈ యాత్రలో భక్తులు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వాతావరణం అలుముకుంది.

Jagannath Rath Yatra 2024: రథయాత్రకు ఒడిశానే కాకుండా ఆంధ్రప్రదేశ్‌, చత్తీస్‌గడ్‌, పశ్చిమ బెంగాల్‌ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు పాల్గొన్నారు.  

Jagannath Rath Yatra 2024: రెండు రోజుల పాటు జరిగే ఈ రథయాత్రకు దాదాపు కోటి మంది భక్తులు హాజరవుతారని అంచనా.  

Jagannath Rath Yatra 2024: ప్రతి సంవత్సరం రథయాత్ర కోసం ప్రత్యేకంగా రథాలను తయారుచేస్తారు.  

Jagannath Rath Yatra 2024: రథయాత్ర సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.  

Jagannath Rath Yatra 2024: ఈ రథయాత్రలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొని జగన్నాథుడి సేవలో మునిగారు.

Jagannath Rath Yatra 2024: రాష్ట్రపతి ముర్ము స్వరాష్ట్రం ఒడిశా. రాష్ట్రపతి అయ్యాక తొలిసారి రథయాత్రలో ఆమె పాల్గొన్నారు.  

Jagannath Rath Yatra 2024: సుభద్రమ్మ రథాన్ని రాష్ట్రపతి లాగారు.  

Jagannath Rath Yatra 2024: పూరీ జగన్నాథ ఆలయంలో పూరీ రాజవంశీయుల చేతుల మీదుగా పూజల అనంతరం యాత్ర ప్రారంభమైంది.  

Jagannath Rath Yatra 2024: యాత్రలో ఒడిశా గవర్నర్‌ రఘుబర్‌దాస్‌, ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాంఝీ పాల్గొన్నారు.  

Jagannath Rath Yatra 2024: 53 ఏళ్ల తర్వాత రెండు రోజుల పాటు జగన్నాథుడి రథయాత్ర జరగడం విశేషం.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link