Health Tips: రోజూ ఈ మిశ్రమం వాడితే కంటి చూపు సమస్య పోయినట్టే, ఇంకా నమ్మశక్యం కాని లాభాలు

Mon, 14 Aug 2023-1:56 am,

బాదం, పటిక బెల్లం, సోంపుతో ఆరోగ్యానికి లాభదాయకం. ఈ మిశ్రమాన్ని రోజూ తీసుకుంటే శరీరంలోని విష పదార్ధాలు బయటకు వచ్చేస్తాయి.  

బాదం, సోంపు, పటిక బెల్లం మిశ్రమాన్ని రోజూ తీసుకుంటే శరీరంలో పేరుకున్న విష పదార్ధఘాలు బయటకు వచ్చేస్తాయి. దీనివల్ల శరీరం పూర్తిగా డీటాక్స్ అవుతుంది. ఎలాంటి వ్యాధులు దరి చేరవు,.

స్థూలకాయం ప్రదాన సమస్యగా ఉంటే ప్రతిరోజూ  నానబెట్టిన బాదంతో పాటు సోంపు, పటిక బెల్లం కలిపి తింటే చాలా లాభాలుంటాయి. బరువు తగ్గడంలో ఈ మిశ్రమం అద్భుతంగా పనిచేస్తుంది.

బాదం, పటికబెల్లం, సోంపు రోజూ తినడం వల్ల కంటికి ప్రయోజనకరం. ఇందులో ఉండే విటమిన్ ఏ కారమంగా కంటి సమస్యలు పోగొట్టవచ్చు.

జీర్ణక్రియ సంబంధిత సమస్య ఉన్నవాళ్లు బాదం, సోంపు, పటిక బెల్లం ఆరోగ్యానికి చాలా లాభకరం. బాదం, సోంపులో ఉండే ఫైబర్ కారణంగా మలబద్ధకం సమస్య పోతుంది. దాంతోపాటు అజీర్తి , ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు తొలగిపోతాయి.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link