Diabetic Diet Tips: మీకు డయాబెటిస్ ఉందా, అయితే ఈ 5 పదార్ధాలకు దూరం తప్పదు

Tue, 16 Jan 2024-7:05 pm,

స్వీట్స్

స్వీట్స్ అస్సలు ముట్టకూడదు. వీటివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోతాయి. 

టీ-కాఫీ

టీ లేదా కాఫీ తాగడం చాలా మందికి ఇష్టమే. కానీ మధుమేహం వ్యాధిగ్రస్థులు ఉదయం వేళ టీ, కాఫీలను దూరం పెడితే మంచిది.

మైదా

మైదా అనేది వైట్ పాయిజన్ లాంటిది. కడుపులో పేరుకుపోతుంది. కడుపు సంబంధిత సమస్యలు కూడా ఉత్పన్నమౌతాయి. అందుకే మధుమేహం వ్యాధిగ్రస్థులు మైదాతో తయారయ్యే పదార్ధాలకు దూరంగా ఉండాలి

ప్యాకెట్ జ్యూస్

జ్యూస్ తాగడం ఆరోగ్యానికి మంచిదే  కానీ ప్యాకెట్ జ్యూస్ తాగకూడదు. ముఖ్యంగా ఉదయం బ్రేక్‌ఫాస్ట్ సమయంలో అస్సలు తీసుకోకూడదు. ఇందులో ఫైబర్ తక్కువగా ఉండటం వల్ల మధుమేహం వ్యాధిగ్రస్థులకు హాని కలుగుతుంది. 

ఫ్రైడ్ పదార్ధాలు

మధుమేహం వ్యాధిగ్రస్థులు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో కొన్ని రకాల పదార్ధాలు దూరం పెట్టాలి. ముఖ్యంగా ఫ్రైడ్ పదార్ధాలు అస్సలు తినకూడదు. వీటివల్ల బ్లడ్ షుగర్ వేగంగా పెరుగుతుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link