ఈ ఏడాది Prabhas బాగా బిజీ తెలుసా!?

Sat, 02 Jan 2021-8:19 am,

ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ ( Radhe Shyam ) సినిమా చేస్తున్నాడు. పూజా హేగ్డే కథానాయిక.

రాధే శ్యామ్ తరువాత మహానటి   Mahanati ) దర్శకుడు నాగ్ అశ్వినిదర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఈ చిత్రంలో దీపికా పదుకోణె కథానాయికగా నటిస్తోంది. 

ప్రభాస్ కథానాయకుడిగా ఆదిపురుష్ సినిమాలను ప్రకటించింది టీ-సిరిస్ (T-Series ). దీనికి సంబంధించిన చిత్రీకరణ ఈ సంవత్సరం ప్రారంభం కానుంది.

KGF  దర్శక నిర్మాతలతో కలిసి ప్రభాస్ ఒక భారీ బడ్జెట్ చిత్రాన్ని ఇటీవలే ప్రకటించాడు. ఇందులో మోహన్ లాల్ కీలక పాత్ర పోషించనున్నట్టు తెలుస్తోంది.

ఇలా బాలీవుడ్ స్టార్స్‌ను కూడా తలదన్నేలా భారీ బడ్జెట్ సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. వచ్చిన అవకాశాలను సరిగ్గా వాడుకోవడం ప్రభాస్‌కు బాగా తెలుసు అనేది మరోసారి ప్రూవ్ అయింది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link