Drinking Water: ఆయుర్వేదం ప్రకారం నీటిని తాగే విధానం ఇదే!

Mon, 04 Jan 2021-6:19 pm,

అయుర్వేదం ( Ayurveda) ప్రకారం.. మంచినీటిని మొత్తం ఒకే సారి తాగరాదు. 

ఊపిరి బిగబట్టి మరీ నీరు తాగుతుంటారు కొందరు. ఇలా తాగరాదు అంటోంది ఆయుదర్వేదం. 

ఎందుకంటే మీరు నీరు తాగుతున్నప్పుడు నీటితో పాటు నోటిలో ఉండే లాలాజలం కలిసి శరీరంలోకి వెళ్లిపోతుంది. ఈ లాలాజలం జీర్ణశక్తిని పెంచుతుంది. లాలాజలంలో ఆరోగ్యకరమైన బాక్టీరియా ఉంటుంది. అది పొట్టకు మంచిది. అందుకే నీళ్లను నెమ్మదిగా తాగాలి. అది ఆరోగ్యానికి ( Health) మంచిది.

మంచినీటిని నిలబడి తాగరాదు. నిలబడి నీళ్లు తాగడం వల్ల నీరు తిన్నగా కడపులోకి వెళ్తుంది. దాని వల్ల శరీరానికి తగినన్ని పోషకాలు నీటినుంచి లభించవు. 

నిలబడి నీళ్లు తాగడం వల్ల కీళ్ల నొప్పులు కూడా వస్తాయి. జీర్ణవ్యవస్థలో సమస్యలు ఉత్పన్నం కావచ్చు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link