అమాయకమైన చూపుతో చిరునవ్వు చిందిస్తున్న ఈ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

Wed, 15 Dec 2021-1:08 pm,

తమిళనాడు నీలగిరి కొండల్లోని కోటగిరి అనే ఊరిలో జన్మించింది సాయి పల్లవి. కోయంబత్తూర్​లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసింది  

తబ్లిసీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదివింది. ఆ తర్వాత సినిమా రంగాన్ని కెరీర్​గా ఎంచుకుంది  

'కస్తూరిమన్' (2003) అనే చిత్రంలో బాలనటిగా కనిపించింది  

వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'ఫిదా' చిత్రంతో టాలీవుడ్​లో అరంగేట్రం చేసింది.  

టాలీవుడ్​లో సాయి పల్లవి నటించిన 'లవ్​స్టోరి', 'విరాట పర్వం' విడుదలకు సిద్ధంగా ఉండగా, 'శ్యామ్ సింగరాయ్​' షూటింగ్ దశలో ఉంది.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link